Komatireddy Venkat Reddy : రాహుల్.. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా అన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ కు దూరమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని రాహుల్ అన్నారని వెల్లడించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో టీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా అని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తారని, ఈ వారం ఎలక్షన్ కమిటీ, త్వరలోనే క్లారిటీ గా ఉన్న స్థానాల్లో టికెట్ల ప్రకటన ఉంటుందని కోమటిరెడ్డి తెలిపారు.
Also Read : బ్లాక్ గౌన్ లో రీతూ చౌదరి టాప్ గ్లామర్ షో
Also Read
నాలుగు నెలలే గడువు ఉంది, యాక్షన్ ప్లాన్ తో సిద్ధం కావాలన్నారన్నారని, రాజగోపాల్ గురించి నాకు తెలియదన్న వెంకట్ రెడ్డి.. నేను నా సోదరుని తో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని, జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఎమ్మెల్యే గా పోటీ చేయాలనుకుంటున్నానని, ఇవాళ మీటింగ్ బాగా జరిగిందన్నారు.
Also Read : Drinking Water: నిలబడి నీరు త్రాగితే ప్రమాదమా..! డాక్టర్లు ఏం చెబుతున్నారు..!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!