Kishan Reddy : కేసీఆర్ అహంకారం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్కు ఈ ఎన్నికలో ఇతర రాష్ట్రాల నేతలు ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నీ ఫార్మ్ హౌస్ లో, ప్రగతి భవన్ లో నీతో కలిసి భోజనం చేసిన ఆ నేతలు ఎక్కడికి పోయారని, కేంద్రం లో సంకీర్ణం వస్తదని కెసిఆర్ అంటున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు కూతలు తప్ప కారుకు అడ్రస్ ఉండదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ లో కెసిఆర్ అధికారం లోకి రావాలని ఎవరు కోరుకోవడం లేదని, కేసీఆర్ అహంకారం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. నీ సీఎం కుర్చికే తెలంగాణ ప్రజలు ఎసరు పెడుతున్నారన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తె 6 నేలలోకి సీఎం మారుతారు అని అంటున్నారు… మరి కేంద్రం లో సంకీర్ణం వస్తె 3 నెలలో కో ప్రధాని వస్తాడన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా..’సీఎం ఉపన్యాసాలలో వాడి వేడి లేదు… మాటల గారడీ లేదు. భయపెట్టి జనాలను సీఎం మీటింగ్ తీసుకొస్తున్నారు… తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయం… మా వెంబడి యువత ఉంది… బీజేపీ గెలుపు కి మహిళలు, యువత కీలక పాత్ర పోషిస్తారు. 76 సంవత్సరాల తరవాత అయిన బీసీ సీఎం రావాలని బీసీ సామాజిక వర్గాలు గుర్తించాలని మనవి చేస్తున్న … బీజేపీ చెప్పడమే కాదు చేసి చూపిస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాలు దేశ అభివృద్ధి కి. కేసీఆర్ తో వచ్చేది ఒకే ఒక పార్టీ అది మజ్లీస్… ఈ నెల 17 సాయంత్రం అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. 18 న గద్వాల్, నల్గొండ, వరంగల్, రంగ రెడ్డి లలో ప్రచార సభల్లో పాల్గొంటారు. బీసీ సామాజిక వర్గాల సభలు నిర్వహిస్తామని… బీసీ వర్గాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చి చెప్పారు. ఆ బీసీ సంఘాలకు ధన్యవాదాలు.. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీసీ సదస్సులు పెడతామని బీసీ సంఘాలు ముందుకు వచ్చారు.. 26, 27 తేదీల్లో పు… అన్ని అసెంబ్లీ లలో బీజేపీ కి మద్దతు గా సదస్సులు.. తొలి బీసీ సీఎం తో పాటు బీసీ సబ్ ప్లాన్, కుల వృత్తులు న్యాయం చేస్తాం. మత ప్రాతిపదికన ఉన్న ముస్లిం రిజర్వేషన్ లు తొలగిస్తాం… ఆ నాలుగు శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు పెంచుతాం… టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం… 6 నెలల్లో ఖాళీలు భర్తీ చేస్తాము… జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తెలంగాణ బీసీ సీఎం చేతుల మీదుగా ప్రతి నెల మొదటి వారం లో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తాము… కాంగ్రెస్, బీఆర్ఎస్ కుహనా లౌకిక వాదం తో దేశాన్ని బ్రష్టు పట్టించాయి… ‘ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Jobs: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
- Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
- Trump: అణు తనిఖీలు, హార్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన.. వెంటనే ఖండించిన ఇరాన్
- Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
తాజావార్తలు
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
-
Jobs: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Pakistan: ఇస్లామిక్ ఐడెంటిటీ పక్కన పెట్టి.. భారత సంస్కృతి జపం చేస్తున్న పాక్.. ఎందుకో తెలుసా?
-
NIMS Recruitment : నిమ్స్లో 122 జాబ్స్.. డిగ్రీ ఉంటే ఛాన్స్.!
-
Ireland T20 Series: ఐర్లాండ్ టీ20 సిరీస్లో కీలక మార్పులు.. కొత్త వారికి చోటు..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!