Kishan Reddy: ఢిల్లీలోని పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ ( మంగళవారం ) పురాతన ఖిల్లాను సందర్శించారు. గత చరిత్ర ఆధారాలు పురాణ ఖిల్లా వద్ద లభిస్తున్నాయి.. అనేక యుగాల వ్యక్తుల ఆనవాళ్లు పురాణ ఖిల్లా లో లభ్యం అవుతున్నాయి.. పురాణ ఖిల్లాపై పాండవులు కూడా సంచరించారు అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి తెలిపారు.
Also Read : avitra lokesh: పవిత్రా లోకేష్ మనసులో మరో ఇద్దరు హీరోలు.. నరేష్ ఏమైపోతాడు..
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
మహాభారతం లోని ఇంద్ర ప్రస్త గ్రామమే నేటి ఢిల్లీ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాల్లో 9 లేయర్లు బయట పడ్డాయని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న తవ్వకాల్లో పురాణ ఖిల్లా తవ్వకాలు చాలా ముఖ్యమైనవి.. అనేక కాలాల ప్రజలు ఇక్కడ జీవించారు.
ప్రస్తుత త్రవ్వకాలలో దేవతా విగ్రహాలు,130 కాయిన్స్ బయట పడ్డాయి.
Also Read : Heart Attacks: గుండెపోటుపై ఎయిమ్స్ అధ్యయనం.. సీరియస్నెస్ గుర్తించని 55 శాతం మంది..
పురానా ఖిల్లాలో తవ్వకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి అని కిషన్ రెడ్డి వెల్లడించారు. పురాతన చరిత్రకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి.. మహాభారతం నాటి ఆనవాళ్లు, 2500 ఏళ్ల క్రితం ఆనవాళ్లు లభిస్తున్నాయి అని ఆయన చెప్పారు. అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారని ఆయన అన్నారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ సమ్మిళిత అభివృద్ధితో సుస్థిర ప్రభుత్వాన్ని అందించిందని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read : RRR: ఆ రోజుల్లోనే ‘RRR’ కాంబినేషన్.. వీడియో వైరల్
గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ సంక్షేమ చర్యలను ప్రస్తావిస్తూ, కోవిడ్ -19 మహమ్మారి సమయంలో, దేశం మొత్తం ప్రధాని వెనుక ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ స్వదేశీ వ్యాక్సిన్ల ఉత్పత్తికి పిలుపునివ్వడంతో 200 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించామనీ, కోవిడ్ -19 మహమ్మారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించామని కిషన్ రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!