Kishan Reddy : కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టు కోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మహారాష్ట్రలో బీఅర్ఎస్ బ్రాంచ్ పెట్టుకున్నారన్నారు. మహారాష్ట్రలో పనికి రాని వాళ్ళను జాయిన్ చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారని, తెలంగాణలో రైతులను, నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. పంటల బీమాను అమలు ఎందుకు చేయడం లేదని, మోడీ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ఎరువుల పైన 18,254 సంవత్సరానికి సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా.. ‘రైతులకు కేసీఆర్ ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పారు ఇంతవరకు ఇవ్వడం లేదు. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు రైతులను వెన్నుపోటు పొడిచారు.
Also Read : IPL 2023 : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
కేసీఆర్ కు రైతుల పైన చిత్త శుద్ది లేదు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టు కోలేదు. తెలంగాణలో ప్రజలను మోసం చేసిన కేసీఆర్… మహారాష్ట్రకు వెళ్లి అభివృద్ధి చేస్తామని చెప్పడం… మోడీని విమర్శించడం విడ్డూరంగా ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మద్దతు ధర దాదాపు 100 శాతం పెంచాం. మూతపడ్డ ఏరువుల పరిశ్రమ లను తెరిపించాము. రాష్ట్ర ప్రభుత్వ రైతు బందు కంటే… కేంద్ర ప్రభుత్వ ఏరువు ల సబ్సిడీ చాలా బెటర్ గా ఉంది. కౌలు రైతులకు కూడా ఏ రువుల సబ్సిడీ ఇస్తున్నాం. కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని పొంకనలు కొడుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మేడ లో నుండి రాళ్లు వేస్తున్నారు… ఆ రాళ్లు మికే తగులుతాయి. దేశంలో జీ 20 సమావేశాలు 100 పైగా జరిగాయి. 46 అంశాల పైన 250 పైగా మీటింగ్ లు ఉంటాయి. టూరిజం కు సంబందించి శ్రీనగర్ లో రేపటి నుండి 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. 29 దేశాల నుండి ప్రతినిధుల బృందం హాజరవుతారు. హైదరాబాద్ లో జూన్ 15,16,17 తేదీలో వ్యవసాయ రంగం కు సంబంధించి జీ 20 సదస్సు జరగనుంది. 29 దేశాలకు సంబందించి ప్రతినిదులు హాజరవుతారు. దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి జరిగింది నిజమే. కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది, టీఅర్ ఎస్ ఎమ్మెల్యే లు అభివృద్ధి చెందారు, అవినీతి అభివృద్ధి చెందింది’ అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Also Read : PM Modi: ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించిన ఆ దేశ ప్రధాని.. సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఘనస్వాగతం
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!