Kishan Reddy : కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టు కోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మహారాష్ట్రలో బీఅర్ఎస్ బ్రాంచ్ పెట్టుకున్నారన్నారు. మహారాష్ట్రలో పనికి రాని వాళ్ళను జాయిన్ చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారని, తెలంగాణలో రైతులను, నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. పంటల బీమాను అమలు ఎందుకు చేయడం లేదని, మోడీ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ఎరువుల పైన 18,254 సంవత్సరానికి సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా.. ‘రైతులకు కేసీఆర్ ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పారు ఇంతవరకు ఇవ్వడం లేదు. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు రైతులను వెన్నుపోటు పొడిచారు.
Also Read : IPL 2023 : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్మన్ గిల్..
కేసీఆర్ కు రైతుల పైన చిత్త శుద్ది లేదు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టు కోలేదు. తెలంగాణలో ప్రజలను మోసం చేసిన కేసీఆర్… మహారాష్ట్రకు వెళ్లి అభివృద్ధి చేస్తామని చెప్పడం… మోడీని విమర్శించడం విడ్డూరంగా ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మద్దతు ధర దాదాపు 100 శాతం పెంచాం. మూతపడ్డ ఏరువుల పరిశ్రమ లను తెరిపించాము. రాష్ట్ర ప్రభుత్వ రైతు బందు కంటే… కేంద్ర ప్రభుత్వ ఏరువు ల సబ్సిడీ చాలా బెటర్ గా ఉంది. కౌలు రైతులకు కూడా ఏ రువుల సబ్సిడీ ఇస్తున్నాం. కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని పొంకనలు కొడుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మేడ లో నుండి రాళ్లు వేస్తున్నారు… ఆ రాళ్లు మికే తగులుతాయి. దేశంలో జీ 20 సమావేశాలు 100 పైగా జరిగాయి. 46 అంశాల పైన 250 పైగా మీటింగ్ లు ఉంటాయి. టూరిజం కు సంబందించి శ్రీనగర్ లో రేపటి నుండి 3 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. 29 దేశాల నుండి ప్రతినిధుల బృందం హాజరవుతారు. హైదరాబాద్ లో జూన్ 15,16,17 తేదీలో వ్యవసాయ రంగం కు సంబంధించి జీ 20 సదస్సు జరగనుంది. 29 దేశాలకు సంబందించి ప్రతినిదులు హాజరవుతారు. దశాబ్ద కాలంలో శతాబ్ది అభివృద్ధి జరిగింది నిజమే. కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది, టీఅర్ ఎస్ ఎమ్మెల్యే లు అభివృద్ధి చెందారు, అవినీతి అభివృద్ధి చెందింది’ అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Also Read : PM Modi: ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించిన ఆ దేశ ప్రధాని.. సంప్రదాయాన్ని పక్కకు పెట్టి ఘనస్వాగతం
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..