Kishan Reddy : అబద్ధాల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీనీ గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు… మేము వారి దగ్గర వెళ్తే అదే మాట చెబుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ ల ద్వారా లబ్ధి పొందుతున్న వారే బీజేపీ కి ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం నమ్మడం లేదు… నవ్వుకుంటున్నారని, ఎవరు కూడా ఆందోళన లు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. సీఎం బాధ్యతారాహితమైన కామెంట్… శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా మాట్లాడారని, మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ రిజర్వేషన్ ల అంశం ఎవరు సీరియస్ గా తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అత్యధిక సీట్లు బీజేపీ గెలువబోతుంది… ప్రజలు భరోసా ఇస్తున్నారు . మీరు టెన్షన్ పడకండి అని చెబుతున్నారని, కాంగ్రెస్ పార్టీ కి కలవరం పెరిగిపోతుంది… సీఎం లో అసహనం పెరిగిపోతోందన్నారు. తన స్థాయి నీ మరచి మాట్లాడుతున్నారు.. ఇంకా సీఎం ను అని అనుకోవడం లేదని, రిపోర్టర్ లను జైల్లో పెట్టాలి అట… ఆయనకు ఎంత అహంకారం, గర్వం ఉందో అర్థం అవుతుందన్నారు.
అంతేకాకుండా..’టాక్స్ వసూలు చేసే చేతలు ఉన్నాయి కానీ… తెలంగాణ ప్రజలకు మేలు చేసే చేతలు లేవు. టిట్ల కోసం ఒక రీసర్చ్ టీమ్ ను పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి…. టీఆర్ఎస్ కేంద్రం తో ఘర్షణ పడ్డందుకే తెలంగాణ కు అన్యాయం జరిగింది అని అన్నారు… కేంద్రం తో సఖ్యత తో ఉంటా అని ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎన్నికలు రాగానే ఏం రోగం పుట్టింది. స్వార్థం కోసం తెలంగాణ కు అన్యాయం చేస్తున్నారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపిస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు. కేసీఆర్ కుటుంబం, రేవంత్ రెడ్డి బీజేపీ పై అబద్ధాలు చెప్పడం లో పోటీ పడుతున్నారు. మోడీ తన కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ లు పటిష్టంగా అమలు చేస్తామని అంటున్నారు… కేసీఆర్ తప్పు వల్ల కృష్ణ జలాల్లో తెలంగాణ నష్టం పోయింది… పది సంవత్సరాలు గా లేనిది కృష్ణ, గోదావరి లని తన చేతిలో కేంద్రం పెట్టుకుంటుంది అట.. కేసీఆర్ ఉద్యమం చేస్తారు అట.. అబద్ధాల్లో కెసిఆర్, రేవంత్ రెడ్డి కి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు.. రేవంత్ రెడ్డి ఎన్నికల తరవాత కూడా చర్చకు సిద్ధం.. ఎన్నికల తర్వాత నేను ఏమవుతానో తెలియదు కానీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా చర్చకు వస్తా.. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయక.. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు రైతుల మీద పెట్టారు.. అది ఆయన గుడ్డా గాడిద గుడ్డ రేవంత్ రెడ్డి చెప్పాలి’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
తాజావార్తలు
-
ASUS Vivobook 15 2026: కొత్త ఇంటెల్ ప్రాసెసర్, 15.6-ఇంచెస్ డిస్ప్లేతో ఆసుస్ ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!