Kishan Reddy : కేంద్రం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పెద్దల నుంచి అత్యవసర ఫోన్ కాల్ రావటంతో బీజేపీ అధ్యక్షుడు దేశరాజధానికి బయలుదేరి వెళ్లారు. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ అంశాలు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మూడు విషయాలపై నిర్ణయం తీసుకుందని తెలిపారు. కృష్ణా వాటర్ పంపకాలపై ఉన్న వివాదాలు అందరికీ తెలుసు అని, ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీ ల వాటర్ గతంలో కేటాయించారన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Bandaru Satyanarayana Murthy: టీడీపీ ఆఫీస్కు బండారు సత్యనారాయణ.. అందుకే రోజా గురించి మాట్లాడా..!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
రెండో ట్రిబ్యునల్ ఏర్పాటు అయిందని, 2013 లో ట్రిబ్యునల్ రిపోర్ట్ ఇచ్చిందని, గెజిట్ కాలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య సమస్య మొదలయిందని, 2015లో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ వేసిందన్నారు కిషన్ రెడ్డి. 2021లో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ ను టి సర్కార్ ఉపసంహరించుకుందని, కృష్ణా నీటి పంపకాల సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలు కోరాయన్నారు. జూలై 2023లో కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ నివేదిక ఇచ్చారని, పాత ట్రిబ్యునల్ ను రద్దు చేయడం కన్నా . ఉన్నటు వంటి ట్రిబ్యునల్ కే అదనపు నిబంధనలు చేర్చాలని సూచించారన్నా కిషన్ రెడ్డి.
Also Read : Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్లైన్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!