Kiran Kumar Reddy: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సెటైర్లు..!
Kiran Kumar Reddy Mocks Rahul Gandhi : రాయచోటిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు.. రోజు రోజుకి రాహుల్ గాంధీ తెలివి ఏమైందో అర్థం కాలేదన్నారు.. ఆటంబాంబు పేలు స్థానం అన్నారు… అది తుస్సు మని పోయిందని విమర్శించారు.. కేంద్రంలో బీజేపీ రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మూలాఖాత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చిందని చెప్తారని.. కొంచమైనా తెలివి ఉపయోగించాలి కదా? అని విమర్శించారు.. 2014లో వాళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర దగ్గర 282 భారతీయ జనతా పార్టీ గెలుచుకొని 35 సంవత్సరాల తర్వాత మొట్ట మొదటిసారిగా ఒక పార్టీ పూర్తి మెజార్టీ వచ్చింది. 2019లో 303 సీట్లు గెలుచుకొని దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది.. ఈ ఎలక్షన్ లో రిగ్గింగ్ జరిగితే 400 సీట్లు రావాలి కానీ 240 సీట్లు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ తో కలిపి రిగ్గింగ్ చేస్తే 400 సీట్లు రావాలి కానీ 240 సీట్లు ఎలా వస్తాయి? అని నిలదీశారు. బాగా ఆలోచించుకోవాలన్నారు.
READ MORE: Phantom Blaq: మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ రిలీజ్.. కళ్లు చెదిరే ఫీచర్లు
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
“ఆయన మాట్లాడే మాటలే నాకే అర్థం కాలేదు నేను అన్ని సంవత్సరాలు పార్టీలో ఉంటే.. మహారాష్ట్ర ఎన్నికల్లో 5 నెలలు ముందర సగం పార్లమెంటు సీట్లు వచ్చాయి.. 5 నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నాకు పూర్తిగా డిపాజిట్లు గల్లంతయాయని అన్నారు.. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి.. లేదంటే తెలివి ఉన్నవారిని పక్కన పెట్టుకోవాలి.. 2009లో ఏపీలో ఒకేసారి ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో 156 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది.. 33 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి.. పార్లమెంటులో 194 సీట్లు మెజార్టీ వచ్చింది.. ఒకేసారి ఒకేరోజు ఎన్నికలు జరిగితే 38 అసెంబ్లీ సెగ్మెంట్ లలో పార్లమెంటుకు మెజార్టీ వచ్చింది.. అసెంబ్లీకి తక్కువ మెజార్టీ వచ్చింది.. దీన్ని ఏమంటారు రిగ్గింగ్ అంటారా? ప్రజలు చాలా తెలివైన వారు.” అని మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
-
Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?