Kidney Stones: కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే నొప్పి చిటికెలో మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో మంది కిడ్నాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఓవర్ వెయిట్, మందులు, సప్లిమెంట్స్, ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కిడ్నిల్లో రాళ్లు వస్తుంటాయి. ఆ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు మన మూత్ర మార్గంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టమైంది. ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే ఈ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
Read Also: Green Onion: ఉల్లి ఆకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు తెలుసా..! ముఖ్యంగా దానికి..
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు నీళ్లను ఎక్కువగా తాగాలి.. నీళ్లు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. నీళ్లను ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. అందుకే వీళ్లు రోజుకు కనీసం 2.5 లీటర్ల తాగాలి తెలియజేస్తున్నారు. అయితే, రోజుకు 10 గ్లాసుల నీటిని తాగాలంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లతో ఇబ్బంది పడుతున్నప్పుడు.. బెర్రీలు, చాక్లెట్, బచ్చలికూర, గోధుమ రవ్వ, గింజలు, దుంపలు, టీలాంటి ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తినొద్దని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవి మూత్రపిండాల్లో రాళ్లను మరింత పెంచుతాయి కాబట్టి.
Read Also: Ganesh Festival: వినాయకుడికి రూ.1.51 కోట్ల నోట్లతో అలంకరణ.. అద్భుతం
ఇక, కాల్షియం ఒక పోషకం.. ఇది మన ఎముకలను, దంతాలను, కండరాలను బల పరుస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.. కిడ్నాలో రాళ్లు ఉన్నవారు ప్రోటీన్ ను మరీ ఎక్కువగా తీసుకోవద్దు.. ఎందుకంటే దీనివల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియంను బయటకు విడుదల చేస్తాయి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ పేర్కొంది. మూత్రంలో ఉప్పు స్థాయిలు ఎక్కువగా ఉంటే కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే మీరు రోజుకు ఉప్పును 1,500 నుంచి 2,000 మిల్లీగ్రాముల్లోనే తీసుకోవడం మంచిదంటున్నారు. మీ ఆహారంలో ఉప్పును వీలైనంత తక్కువగా చేర్చండి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!