Kidney Stones: కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే నొప్పి చిటికెలో మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో మంది కిడ్నాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఓవర్ వెయిట్, మందులు, సప్లిమెంట్స్, ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కిడ్నిల్లో రాళ్లు వస్తుంటాయి. ఆ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు మన మూత్ర మార్గంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టమైంది. ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే ఈ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
Read Also: Green Onion: ఉల్లి ఆకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు తెలుసా..! ముఖ్యంగా దానికి..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు నీళ్లను ఎక్కువగా తాగాలి.. నీళ్లు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. నీళ్లను ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. అందుకే వీళ్లు రోజుకు కనీసం 2.5 లీటర్ల తాగాలి తెలియజేస్తున్నారు. అయితే, రోజుకు 10 గ్లాసుల నీటిని తాగాలంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లతో ఇబ్బంది పడుతున్నప్పుడు.. బెర్రీలు, చాక్లెట్, బచ్చలికూర, గోధుమ రవ్వ, గింజలు, దుంపలు, టీలాంటి ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తినొద్దని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవి మూత్రపిండాల్లో రాళ్లను మరింత పెంచుతాయి కాబట్టి.
Read Also: Ganesh Festival: వినాయకుడికి రూ.1.51 కోట్ల నోట్లతో అలంకరణ.. అద్భుతం
ఇక, కాల్షియం ఒక పోషకం.. ఇది మన ఎముకలను, దంతాలను, కండరాలను బల పరుస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.. కిడ్నాలో రాళ్లు ఉన్నవారు ప్రోటీన్ ను మరీ ఎక్కువగా తీసుకోవద్దు.. ఎందుకంటే దీనివల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియంను బయటకు విడుదల చేస్తాయి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ పేర్కొంది. మూత్రంలో ఉప్పు స్థాయిలు ఎక్కువగా ఉంటే కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే మీరు రోజుకు ఉప్పును 1,500 నుంచి 2,000 మిల్లీగ్రాముల్లోనే తీసుకోవడం మంచిదంటున్నారు. మీ ఆహారంలో ఉప్పును వీలైనంత తక్కువగా చేర్చండి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!