Sports Festival : హైదరాబాద్ లో స్పోర్ట్స్ ఫెస్టివల్.. దేశ వ్యాప్తంగా ఖేలో భారత్ ప్రోగ్రాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ విక్టరీ క్రీడా మైదానంలో ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్ హైదరాబాద్ పార్లమెంట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను బీజేపీ
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం అహిర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకల్లో పలువురు బీజేపీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో ఓల్డ్ సీటీలో క్రీడలు నిర్వహిస్తున్నామని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఈ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని మోడీ కలలను సాకారం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : Geomagnetic storm: భూమి వైపు దూసుకొస్తున్న ప్రమాదం.. వలస పక్షులు, శాటిలైట్లపై ప్రభావం
Also Read
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో ఖేలో ఇండియా పేరుతో దేశ వ్యాప్తంగా క్రీడలు నిర్వహిస్తున్నామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు భరోసా కల్పించేందుకు ఎంపీ లక్ష్మణ్ ఇక్కడ క్రీడలు నిర్వహిస్తున్నారు అని పేర్కొన్నారు. చదువుల్లో ర్యాంకులే కాదు క్రీడల్లోనూ రాణించాలి అని బండి సంజయ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ క్రీడా రంగాన్ని విస్మరిస్తే.. ప్రధాని మోడీ మాత్రం పెద్ద పీఠ వేశారని టీ.బీజేపీ చీఫ్ గుర్తు చేశారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండదు.. తెలంగాణలో మాత్రం లిక్కర్, లీకులు నడుస్తున్నాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : RCB vs MI: రప్ఫాడిస్తున్న ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
ఖేలో ఇండియా పేరుతో నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా క్రీడలు నిర్వహించాలని ఎంపీలను ఆదేశించారు అని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం అహిర్ తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ, భాగ్యనగర్ కు గర్వ కారణం అని ఆయన వెల్లడించారు. క్రీడలు మానిసిక దృఢత్వాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం అన్నారు. నరేంద్ర మోడీ ఖేల్ ఇండియా పేరుతో క్రీడాకారులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్నారు అని తెలిపారు. మేము ఇప్పుడు టెర్రరిస్టులు, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పై పోరాడుతున్నామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్సరాజ్ గంగారాం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
-
Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
-
Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..