Karnataka: ఆలయ నిధులపై నిషేధం.. సర్క్యులర్ వెనక్కి తీసుకున్న సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ నిధులపై నిషేధం విధిస్తూ తన సర్క్యులర్ను ఉపసంహరించుకుంది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ సహా అనేక వర్గాల నుండి విమర్శలు రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆలయాల్లో ఎలాంటి అభివృద్ధి, మరమ్మతు పనులు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ధర్మాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఈ సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్ను కోరినట్లు ఆయన తెలిపారు.
Tomatoes: కొండదిగిన టమోటా ధర.. రేపటి నుంచి చీప్గా..!
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
మంత్రి రామలింగారెడ్డి ఆదేశాల మేరకు కమిషనర్ శుక్రవారం సర్క్యులర్ను ఉపసంహరించుకున్నారు. 50 శాతం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించిన ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆలయాల మరమ్మతులు, అభివృద్ధి పనులకు నిధులు నిలిపివేయాలని ముజ్రాయి శాఖ కమిషనర్ ఆగస్టు 14న అన్ని జిల్లాల పాలనాధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడ నిధులు మంజూరైనా విడుదల కాలేదు. దీనితో పాటు, పరిపాలనా ఆమోదం పెండింగ్లో ఉన్న కొత్త ప్రతిపాదనలను కూడా ఆమోదించవద్దని అధికారులకు చెప్పారు.
Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
ఇటీవల మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ (ముజ్రాయ్ డిపార్ట్మెంట్)తో సంయుక్త సమావేశం నిర్వహించి, ఆగస్టు 30 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సర్క్యులర్ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ నిరసన చేపడతామని తెలిపింది. దీంతో కమీషనర్ కంగారు పడటంతో.. తన దృష్టికి తీసుకురాకుండానే సర్క్యులర్ జారీ చేశారని మంత్రి తెలిపారు.
Bangladesh: ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ విరుచుకుపడ్డారు. ఇది హిందూ దేవాలయాల అభివృద్ధికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతిలో దేవాలయాల ప్రాముఖ్యతను సూచిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను తీవ్రంగా ఖండించారు. దేవాలయాల అభివృద్ధిని కొనసాగించాలని.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!