Karnataka: ఆలయ నిధులపై నిషేధం.. సర్క్యులర్ వెనక్కి తీసుకున్న సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ నిధులపై నిషేధం విధిస్తూ తన సర్క్యులర్ను ఉపసంహరించుకుంది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ సహా అనేక వర్గాల నుండి విమర్శలు రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆలయాల్లో ఎలాంటి అభివృద్ధి, మరమ్మతు పనులు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ధర్మాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఈ సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్ను కోరినట్లు ఆయన తెలిపారు.
Tomatoes: కొండదిగిన టమోటా ధర.. రేపటి నుంచి చీప్గా..!
Also Read
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
మంత్రి రామలింగారెడ్డి ఆదేశాల మేరకు కమిషనర్ శుక్రవారం సర్క్యులర్ను ఉపసంహరించుకున్నారు. 50 శాతం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించిన ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆలయాల మరమ్మతులు, అభివృద్ధి పనులకు నిధులు నిలిపివేయాలని ముజ్రాయి శాఖ కమిషనర్ ఆగస్టు 14న అన్ని జిల్లాల పాలనాధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడ నిధులు మంజూరైనా విడుదల కాలేదు. దీనితో పాటు, పరిపాలనా ఆమోదం పెండింగ్లో ఉన్న కొత్త ప్రతిపాదనలను కూడా ఆమోదించవద్దని అధికారులకు చెప్పారు.
Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
ఇటీవల మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ (ముజ్రాయ్ డిపార్ట్మెంట్)తో సంయుక్త సమావేశం నిర్వహించి, ఆగస్టు 30 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సర్క్యులర్ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ నిరసన చేపడతామని తెలిపింది. దీంతో కమీషనర్ కంగారు పడటంతో.. తన దృష్టికి తీసుకురాకుండానే సర్క్యులర్ జారీ చేశారని మంత్రి తెలిపారు.
Bangladesh: ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ విరుచుకుపడ్డారు. ఇది హిందూ దేవాలయాల అభివృద్ధికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతిలో దేవాలయాల ప్రాముఖ్యతను సూచిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను తీవ్రంగా ఖండించారు. దేవాలయాల అభివృద్ధిని కొనసాగించాలని.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..