Karnataka: ఆలయ నిధులపై నిషేధం.. సర్క్యులర్ వెనక్కి తీసుకున్న సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ నిధులపై నిషేధం విధిస్తూ తన సర్క్యులర్ను ఉపసంహరించుకుంది. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ సహా అనేక వర్గాల నుండి విమర్శలు రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆలయాల్లో ఎలాంటి అభివృద్ధి, మరమ్మతు పనులు ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ధర్మాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఈ సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, కమిషనర్ను కోరినట్లు ఆయన తెలిపారు.
Tomatoes: కొండదిగిన టమోటా ధర.. రేపటి నుంచి చీప్గా..!
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
మంత్రి రామలింగారెడ్డి ఆదేశాల మేరకు కమిషనర్ శుక్రవారం సర్క్యులర్ను ఉపసంహరించుకున్నారు. 50 శాతం నిధులు ఇచ్చి పనులు ప్రారంభించిన ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆలయాల మరమ్మతులు, అభివృద్ధి పనులకు నిధులు నిలిపివేయాలని ముజ్రాయి శాఖ కమిషనర్ ఆగస్టు 14న అన్ని జిల్లాల పాలనాధికారులను ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఎక్కడ నిధులు మంజూరైనా విడుదల కాలేదు. దీనితో పాటు, పరిపాలనా ఆమోదం పెండింగ్లో ఉన్న కొత్త ప్రతిపాదనలను కూడా ఆమోదించవద్దని అధికారులకు చెప్పారు.
Jailer: ఇదిదా క్రేజ్ అంటే.. సీఎం యోగితో కలిసి జైలర్ చూస్తున్న రజనీ
ఇటీవల మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ (ముజ్రాయ్ డిపార్ట్మెంట్)తో సంయుక్త సమావేశం నిర్వహించి, ఆగస్టు 30 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సర్క్యులర్ను వెనక్కి తీసుకోకుంటే బీజేపీ నిరసన చేపడతామని తెలిపింది. దీంతో కమీషనర్ కంగారు పడటంతో.. తన దృష్టికి తీసుకురాకుండానే సర్క్యులర్ జారీ చేశారని మంత్రి తెలిపారు.
Bangladesh: ఆసియా కప్ కోసం ఆటగాళ్ల కష్టాలు.. జట్టు కోసం నిప్పులపై నడిచిన క్రికెటర్
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ విరుచుకుపడ్డారు. ఇది హిందూ దేవాలయాల అభివృద్ధికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. హిందూ సంస్కృతిలో దేవాలయాల ప్రాముఖ్యతను సూచిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను తీవ్రంగా ఖండించారు. దేవాలయాల అభివృద్ధిని కొనసాగించాలని.. వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!