Kanna Laxminarayana: గెలిచే సత్తా ఉంటే ఇలాంటి దాడులు ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ పాలన రక్తం మరిగిన పులి పాలన లా ఉందని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ జైల్లో ఉండి బాగా తర్ఫీదు పొందాడా అన్న అనుమానం ఉంది.. ఈ రాష్ట్రం బీహార్ కన్నా దారుణ మైన ఫ్యాక్షన్ కు వేదిక లా ఉంది.. ప్రతి పక్ష పార్టీ ల కార్యాలయాలు ను టార్గెట్ చేసే రాక్షస పాలన ఎందుకు? నవ రత్నాలు పథకాల తో గెలిచే సత్తా ఉంటే ఇలాంటి దాడులు ఎందుకు? ఏపీలో రాజకీయ దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ఈ స్థాయి లో పోలీసు వ్యవస్థ దిగజారడం నా యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు కన్నా.
Read Also: AK 62: ఆరేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న అజిత్, అనిరుద్ కాంబినేషన్…
Also Read
జగన్ రాక్షస పాలన ఆపాలి..ప్రజలు తిరగ బడే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నా …బిజెపి మంచి సిద్దాంతాలు కలిగిన పార్టీ..కానీ రాష్ట్రం లో నాయకత్వం సరిగా లేదు..బిజెపి ,టిడిపి కలిసి పోటీ చేయాలా వద్దా అనేది మా అధిష్టానం తీసుకోవాల్సిన అంశం అన్నారు.
తాజావార్తలు
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
-
Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!