Israel-Lebanon: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విధ్వంసం.. కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ హతం..!
- లెబనాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్
- గత వారం నుంచి హిజ్బుల్లాపై వైమానిక దాడులు
- గురువారం బీరుట్ శివార్లలోని అపార్ట్మెంట్పై వైమానిక దాడి
- హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ హతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా.. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని అపార్ట్మెంట్పై వైమానిక దాడిలో హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే.. కమాండర్ చనిపోయాడా లేదా అనే దానిపై హిజ్బుల్లా స్పందించలేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఐడిఎఫ్ బీరూట్లో హిజ్బుల్లా ఉగ్రవాది ముహమ్మద్ హుస్సేన్ సరూర్పై దాడి చేసి హతమార్చింది.
Read Also: Bangladesh: షేక్ హసీనా సర్కార్ పతనంపై తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
మహమ్మద్ హుస్సేన్ సరూర్ ఎవరు..?
హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ దాక్కున్న బీరుట్లోని దహియాలో బహుళ అంతస్తుల భవనంపై ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ తెలిపింది. UAVలు, పేలుడు పరికరాలను ఉపయోగించి ఇజ్రాయెల్ పౌరులు.. IDF సైనికులపై అనేక తీవ్రవాద దాడులకు పాల్పడింది. హిజ్బుల్లాలో సరూర్ దీర్ఘకాల సభ్యుడు అని IDF తెలిపింది. మరోవైపు..ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం న్యూయార్క్కు వెళ్లే సమయంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హత్య ఆపరేషన్కు ఆమోదం తెలిపారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Read Also: Devara: అందరి ఎదురుచూపులు అందుకే!
మరోవైపు, బీరూట్లోని దక్షిణ శివారు ప్రాంతమైన దహియాలోని భవనంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం మధ్యాహ్నం జరిపిన దాడిలో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. 15 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉంది.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. CNN ప్రకారం.. ఈ ప్రాంతం హిజ్బుల్లా బలమైన ఉనికితో జనసాంద్రత కలిగిన ప్రాంతం.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..