NCSC: మతం మారిన దళితులకు షాక్.. ఎస్సీ హోదా రద్దు చేసే అవకాశం?
- మతం మారిన దళితులకు షాక్
- ఎస్సీ హోదా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం?
- నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ప్రెసిడెంట్ కిషోర్ మక్వానా వెల్లడి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మతం మారిన దళితులకు పెద్ద షాక్ ఎదురుకావచ్చు. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వడాన్ని ఎన్సిఎస్సి అంటే నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ వ్యతిరేకిస్తుందని వార్తలు వస్తున్నాయి. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై విచారణ జరిపిన విచారణ కమిషన్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. ఎన్సిఎస్సి ప్రెసిడెంట్ కిషోర్ మక్వానా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టికల్ 341 రాజ్యాంగం (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ 1950 ప్రకారం.. హిందూ మతం, సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా ఇతర మతాన్ని ప్రకటించే ఏ వ్యక్తినైనా షెడ్యూల్డ్ కులంలో సభ్యుడుగా పరిగణించరాదని పేర్కొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ వర్గాలకు చెందిన దళితులను మాత్రమే ఎస్సీ జాబితాలో సభ్యులుగా పరిగణించవచ్చన్నారు. మతం మారిన దళితులందరికీ ఎస్సీ హోదా కల్పించవచ్చో లేదో పరిశీలించడానికి విచారణ కమిషన్కు కేంద్రం ఒక సంవత్సరం పొడిగింపును మంజూరు చేసిన ఒక రోజు తర్వాత ప్యానెల్ హెడ్ యొక్క వాదన వచ్చింది.
READ MORE: Sridevi: రజనీకాంత్ తో శ్రీదేవి పెళ్లి ప్లాన్? బోనీ కపూర్ వల్ల మొత్తం మటాష్!
Also Read
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
అయితే.. 2022 అక్టోబర్లో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణ నేతృత్వంలో కేంద్రం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. మతం మారిన దళితులందరికీ ఎస్సీ హోదా ఇవ్వవచ్చా లేదా అని తేల్చేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్కు మరోసారి గడువు ఇచ్చింది. చారిత్రాత్మకంగా ఇప్పుడు మతం మారిన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులకు ఎస్సీ హోదా కల్పించే అవకాశాన్ని పరిశీలించేందుకు కమిషన్ను ఏర్పాటు చేశారు. 2024 అక్టోబర్ 10లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ను ఆదేశించింది.
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!