మతం మారిన దళితులకు పెద్ద షాక్ ఎదురుకావచ్చు. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వడాన్ని ఎన్సిఎస్సి అంటే నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ వ్యతిరేకిస్తుందని వార్తలు వస్తున్నాయి. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై విచారణ జరిపిన విచారణ కమిషన్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే.