Iran Israel War: దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఎంబసీ.. హెల్ప్లైన్ నంబర్లు అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో భాగంగా… భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయిల్ లోని భారతీయులకు కీలక సలహా జారీ చేసింది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇందులో భాగంగా భారత ఎంబసీ తక్షణ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. అందరూ ఊహించిన విధంగానే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ ఏకంగా 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. వీటితోపాటు ఇరాన్ మిత్ర దేశాలు కూడా ఇజ్రాయిల్ ను టార్గెట్ చేయడంలో సఫలీకృతమయ్యాయి.
Also read: Nallari Kiran Kumar Reddy: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారు..
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ డ్రోన్స్ సహాయంతో ఇజ్రాయిల్ పై పెద్ద ఎత్తున దాడి చేశాయి. ఈ పరిస్థితులలో ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. ఇకపోతే ఈ దాడికి ఇరాన్ ‘ట్రూ ప్రామిస్’ అనే పేరును పెట్టుకుంది. ఈ సమయంలో భారతదేశ రాయబార కార్యాలయం ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయుల కోసం కీలక సూచనలు జారీ చేసింది.
Also read: Manifesto BJP: బీజేపీ లోక్సభ మ్యానిఫెస్టోపై ఆరోపించిన విపక్షాలు..!
ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారత పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని.. స్థానిక అధికారులు జారీచేసిన భద్రత ఏర్పాట్లను అనుసరించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలని భారత కార్యాలయం తెలిపింది. ఇకపోతే ఎవరికైనా భారతీయుల భద్రత కోసం తక్షణ సాయం కోసం ఇజ్రాయిల్ లోని రాయబారి కార్యాలయాన్ని సంప్రదించాలంటూ అధికారులు కోరారు. ఇందుకోసం ప్రజలకు ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా షేర్ చేసింది. వీటితోపాటు మెయిల్ ఐడిను కూడా ఇస్తూ ప్రజలు ఎలాంటి పరిస్థితులైన తమని సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయులను ఇరాన్, ఇజ్రాయిల్ కు వెళ్ళవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
📢*IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL*
Link : https://t.co/OEsz3oUtBJ pic.twitter.com/ZJJeu7hOug
— India in Israel (@indemtel) April 14, 2024
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!