Iran Israel War: దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఎంబసీ.. హెల్ప్లైన్ నంబర్లు అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మొదలైన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో భాగంగా… భారతదేశ ప్రభుత్వం ఇజ్రాయిల్ లోని భారతీయులకు కీలక సలహా జారీ చేసింది. మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇందులో భాగంగా భారత ఎంబసీ తక్షణ సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేసింది. అందరూ ఊహించిన విధంగానే ఇజ్రాయిల్ దేశంపై ఇరాన్ ఏకంగా 200 డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. వీటితోపాటు ఇరాన్ మిత్ర దేశాలు కూడా ఇజ్రాయిల్ ను టార్గెట్ చేయడంలో సఫలీకృతమయ్యాయి.
Also read: Nallari Kiran Kumar Reddy: రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారు..
Also Read
- Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
- FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
- Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నిలదీసేందుకు ప్రతిపక్షం.. కీలక చట్టాలకు ఎన్డీఏ సిద్ధం..
- FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ డ్రోన్స్ సహాయంతో ఇజ్రాయిల్ పై పెద్ద ఎత్తున దాడి చేశాయి. ఈ పరిస్థితులలో ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. ఇకపోతే ఈ దాడికి ఇరాన్ ‘ట్రూ ప్రామిస్’ అనే పేరును పెట్టుకుంది. ఈ సమయంలో భారతదేశ రాయబార కార్యాలయం ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయుల కోసం కీలక సూచనలు జారీ చేసింది.
Also read: Manifesto BJP: బీజేపీ లోక్సభ మ్యానిఫెస్టోపై ఆరోపించిన విపక్షాలు..!
ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారత పౌరులందరూ ప్రశాంతంగా ఉండాలని.. స్థానిక అధికారులు జారీచేసిన భద్రత ఏర్పాట్లను అనుసరించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలని భారత కార్యాలయం తెలిపింది. ఇకపోతే ఎవరికైనా భారతీయుల భద్రత కోసం తక్షణ సాయం కోసం ఇజ్రాయిల్ లోని రాయబారి కార్యాలయాన్ని సంప్రదించాలంటూ అధికారులు కోరారు. ఇందుకోసం ప్రజలకు ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా షేర్ చేసింది. వీటితోపాటు మెయిల్ ఐడిను కూడా ఇస్తూ ప్రజలు ఎలాంటి పరిస్థితులైన తమని సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయులను ఇరాన్, ఇజ్రాయిల్ కు వెళ్ళవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
📢*IMPORTANT ADVISORY FOR INDIAN NATIONALS IN ISRAEL*
Link : https://t.co/OEsz3oUtBJ pic.twitter.com/ZJJeu7hOug
— India in Israel (@indemtel) April 14, 2024
తాజావార్తలు
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
-
Khadgam Re Release: దేశభక్తి సినిమాలకే బాస్.. ‘ఖడ్గం’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది!
-
FIFA World Cup Prize Money: ఛాంపియన్ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
-
Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
ట్రెండింగ్
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్