Inspiring Video : మానవత్వం చాటిన ఎస్సై.. వర్షంలో సిబ్బందితో కలిసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షంతో కల్లాలలో తడుస్తున్న మిర్చి పంటకు పట్టాలను కప్పి రక్షించారు ఓ ఎస్ఐ. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా మఠంపల్లి మండలం రఘునాథపాలెం లో ఎడ్ల పందాలను గ్రామస్తులు నిర్వహించుకున్నారు. ఆ కార్యక్రమానికి బందోబస్తుగా వెళ్ళిన ఎస్సై రవికుమార్, సిబ్బంది.. విధులు ముగించుకొని తిరిగి వెళుతున్నారు.
Also Read : Mahesh Babu: అన్నా.. ఇలా చేయడం నీకు కొంచమైనా న్యాయంగా అనిపిస్తుందా..?
Also Read
అకస్మాత్తుగా వర్షం కురవడంతో కల్లాలో అప్పటికే ఆరబోసి ఉన్న మిర్చినీ కాపాడుకోవడానికి అక్కడ ఉన్న మహిళ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా అటుగా వెళుతున్న ఎస్సై… తన సిబ్బందితో కలిసి కల్లాలలో ఉన్న మిరప పంటపై పట్టాలు కప్పడం… కళ్ళం చుట్టు పరిగెత్తుతూ మిర్చి పంట తడవకుండా ఎస్సై చేసిన ప్రయత్నాన్ని స్థానికులు సెల్ ఫోన్ లో బంధించారు.. తాజాగా ఈ వీడియో స్థానికంగా వైరల్ కాగా ఎస్సై చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!