IND vs ZIM: జింబాబ్వేను మడతపెట్టేసిన భారత్.. ఇండియా విక్టరీ
- జింబాబ్వేపై భారత్ ఘన విజయం
- 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ
- 4-1తో సిరీస్ సొంతం చేసుకున్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటింగ్లో డియాన్ మేయర్స్ (34) అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత.. ఫరాజ్ అక్రమ్.. (27) పరుగులు చేశాడు. తడివానాశే మారుమని (27), బ్రియాన్ బెన్నెట్ (10), సికిందర్ రజా (8) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. శివమ్ దూబేకు 2 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది.
Read Also: Trump T-shirts: ట్రంప్ దాడిపై “టీ-షర్ట్లు”.. ఇంత ఫాస్ట్గా ఎలారా..?
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 167 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఈ స్కోరును సాధించింది. భారత్ బ్యాటింగ్లో సంజా శాంసన్ (58) పరుగులతో రాణించాడు. రియాన్ పరాగ్ (22) పరుగులతో పర్వాలేదనిపించాడు. యశస్వీ జైస్వాల్ (12), గిల్ (13), అభిషేక్ శర్మ (14) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత శాంసన్ అర్థ సెంచరీ చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అతని ఇన్నింగ్స్లో 4 సెక్సులు, 1 ఫోర్ ఉంది. ఆ తర్వాత రియాన్ పరాగ్ 24 బంతుల్లో 22 పరుగులు, శివం దూబే కూడా క్రీజులో ఉన్నంత సేపు (26) రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత రింకూ సింగ్ (11*), వాషింగ్టన్ సుందర్ (1*) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలింగ్లో ముజారబానీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత సికిందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మావుట తలో వికెట్ తీశారు.
Read Also: Jammu Kashmir: చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల హతం..
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..