India vs Pakistan: మరికొన్ని గంటల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. బ్యాట్లతో టీవీలు ధ్వంసం..
India vs Pakistan: ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో భారత్ పాకిస్థాన్తో క్రమంగా అన్ని సంబంధాలను తెంచుకుంది. కానీ.. తాజాగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఇరు దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ను రద్దు చేయాలంటూ.. ఆదివారం శివసేన (UBT) మహారాష్ట్ర అంతటా వీధి నిరసనలు నిర్వహించింది. ఇది దేశ ప్రజల మనోభావాలను అవమానించడమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనల్లో భాగంగా ముంబైలో యూబీటీ ప్రతినిధి ఆనంద్ దూబే.. ఒక టెలివిజన్ సెట్ను పగలగొట్టారు.
READ MORE: Siddipet : 8వ తరగతి విద్యార్ధినిపై తెలుగు టీచర్ ప్రణయ్ అత్యాచారయత్నం
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
తాము క్రికెట్కి వ్యతిరేకం కాదని.. పాకిస్థాన్తో ఆడటానికి వ్యతిరేకిస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. నిరసనకారులు “భారత్ మాతా కీ జై” వంటి నినాదాలు చేశారు. అనంతరం బ్యాట్తో పగలగొట్టిన టీవీలను కింద పారేసి తొక్కారు. అనంతరం దూబే మాట్లాడుతూ.. ఆట ప్రసారాన్ని నిలిపివేడానికి ఇదో సందేశమన్నారు. తాము ఈ మ్యాచ్ను చూడాలనుకోవడం లేదని చెప్పారు. ఈ మ్యాచ్ ప్రసారాన్ని నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ఒక ఉగ్రవాద దేశమని.. దానిని అన్నింటిలో బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మంది భారతీయుల భావోద్వేగాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని బీసీసీఐ, ఐసీసీ గ్రహించేలా తాము ఈ సందేశాన్ని పంపుతున్నామన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!