Plane Crash: విమాన ప్రమాద దర్యాప్తులో అమెరికా ఎందుకు పాల్గొంటోంది?
- కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం
- ప్రాణాలతో బయటపడ్డ ఒకే ప్రయాణికుడు
- టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే ప్రమాదం
- దర్యాప్తులో అమెరికా ఎందుకు పాల్గొంటోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదం చాలా దారుణంగా మారింది. 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదం ఎలా జరిగింది? టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం ఎలా కూలిపోయింది? దీనికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
READ MORE: Plane Crash: ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
అయితే.. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు భారత్ నుంచి లండన్కు వచ్చిన బృందాలు ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తులో ఒక అమెరికన్ ఏజెన్సీ కూడా పాల్గొంటుంది. బోయింగ్ విమానానికి సంబంధించిన సాంకేతిక అంశాలలో ఈ ఏజెన్సీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విమాన ప్రమాదంపై దర్యాప్తును భారతదేశ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నిర్వహిస్తోంది. ఈ దర్యాప్తులో సహాయం చేయడానికి.. యూకేకి చెందిన ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (AAIB), యూఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి.
READ MORE: Wife Affair: పెళ్లైన 13 ఏళ్లకు బయటపడ్డ భార్య ప్రేమ వ్యవహారం.. పెళ్లి చేసిన భర్త
అసలు మనదేశంలో జరిగిన ప్రమాదంపై ఆ దేశాల ఎజెన్సీలు ఎందకు దర్యాప్తు చేస్తున్నయని కొందరు అనుకుంటున్నారు. అయితే.. ఆ విమానంలో బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నారు కాబట్టి బ్రిటిష్ ఏఏఐబీ ఈ దర్యాప్తులో పాల్గొంటోంది. మరోవైపు.. అమెరికాలో తయారైన బోయింగ్ విమానంలో ఈ ప్రమాదం జరిగినందున అమెరికా ఈ దర్యాప్తులో పాల్గొంటోంది. దీని కారణంగా, బోయింగ్ విమానానికి సంబంధించిన సాంకేతిక అంశాలను దర్యాప్తు చేయడంలో అమెరికా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తాజాగా బ్లాక్ బాక్స్ కూడా లభించడంతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
READ MORE: Air India Plane Crash: ‘‘ఫ్యూయల్ ఫిల్టర్ జామ్’’..ఎయిరిండియా ప్రమాదానికి ప్రాథమిక కారణం.!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!