INDIA Bloc Protest: పార్లమెంటులో భద్రతా లోపం.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసినా ఎంపీల సస్పెన్షన్పై పోరు కొనసాగుతోంది. మరోవైపు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష భారత కూటమి నిరసనలు తెలుపుతోంది. రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో వాక్ స్వాతంత్య్రం అంతమైందని, యువత నిరుద్యోగులుగా మారుతున్నారని అన్నారు. ఆరు రోజుల క్రితం కొంత మంది యువకులు పార్లమెంట్లోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు.. దీంతో బీజేపీ ఎంపీలంతా పారిపోయి ఊపిరి పీల్చుకున్నారు అని రాహుల్ గాంధీ చమత్కరించారు.
Read Also: Salaar Dinosar: మిస్సింగ్ డైనోసర్… ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
పార్లమెంట్లో భద్రతా లోపాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే సమాధానం చెప్పాని ఆయన డిమాండ్ చేశారు. ఆ యువత ఎందుకు ఈ నిరసన చేశారని కూడా ప్రశ్నించారు..? దీనికి కారణం నిరుద్యోగమేనంటూ ఆయన విమర్శించారు. దేశంలో తీవ్ర స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయింది.. నేటి యువతకు ఉపాధి దొరకడం లేదని అన్నారు. దేశంలో ఏ నగరానికి వెళ్లిన.. భారతదేశంలోని యువత మొబైల్ ఫోన్లలో రోజుకు ఎన్ని గంటలు గడుపుతుందో తెలుసుకోండి అని ఆయన చెప్పారు. ప్రతి చిన్న గ్రామంలో కూడా యువత రోజుకు ఏడున్నర గంటలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, మెయిల్, సెల్ఫోన్లలోనే గడుపుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోని యువత ఏడున్నర గంటలు ఫోన్లోనే ఉన్నారు.. ఎందుకంటే మోడీ జీ వారికి ఉపాధి కల్పించలేదు.. యువతకు ఉపాధి లభించకపోవడం వల్లే పార్లమెంట్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని రాహుల్ గాంధీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?