Uttam Kumar Reddy: ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.. రాహుల్ గాంధే ప్రధాని..!
ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం.. జూన్ 9వ తేదీన రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక, ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే పిచ్చి పిచ్చి మాటలు మట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఇవాళ దీక్ష చేశారు.. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నిజాయితీగా పని చేస్తోంది.. ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడే వారికి అవగాహన లేదు అన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మేము ధాన్యం కొనుగొలు చేసినంత నిజాయితీగా ఎవరు చేయలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also: Sreemukhi : గ్రీన్ శారీలో అదరగొడుతున్న శ్రీముఖి..
Also Read
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Astrology: మే 5th మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
కాగా, ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 6, 919 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.. లాస్ట్ ఇయర్ 335 కేంద్రాలు ఓపెన్ అయ్యాయి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిసిగ్గుగా మట్లాడుతున్నారు.. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 2.7 లక్షల మెట్రిక్ టన్నులు.. లాస్ట్ ఇయర్ 230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు అని ఆయన చెప్పారు. Msp కంటే ఎక్కువ ధరకు ధాన్యం కొంటున్నాం.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని ఈ సారి ముందే కొనుగోలు కేంద్రాలు తెరిచాం.. కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లుకు ధాన్యం కొనుగోలుకి రవాణా వ్యవస్థ సిద్ధం చేశామన్నారు.
తాజావార్తలు
-
Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
-
Congress Comeback: ఐదు రాష్ట్రాల పోరులో అతిపెద్ద లబ్ధిదారు కాంగ్రెస్సే ! బీజేపీకి మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఇదే..
-
EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్
-
West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. ‘ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం’.. ట్రంప్
-
South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!