Dispute : అత్తను చంపి అడ్డులేదనుకుంది.. సీన్ రివర్స్ అవుతుందని ఊహించలేకపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dispute : అత్తకోడళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉప్పు నిప్పులా చెరోవైపు ఉంటారన్నది జగమెరిగిన సత్యం. అత్త చేసిన పని కోడలికి నచ్చదు.. కోడలి పనితీరు అత్తకు నచ్చదు. ఇది దాదాపు ఏ ఇంట్లోనైనా ఉండే సమస్య. కాక పోతే ఇక్కడ ఓ అత్తకోడళ్ల మధ్య వివాదం హత్యకు దారితీసింది. ఈ ఘటన జార్ఖండ్లోని గుమ్లా జిల్లా చైన్పూర్లోని దాత్రా గ్రామంలో చోటుచేసుకుంది.
Read Also:Bride Groom : రిసెప్షన్లో రెచ్చిపోయిన వరుడు.. గొడ్డళ్లతో దాడి
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఓడిల్ కెర్కెట్టా అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు. కోడలికి మగసంతానం లేకపోవడంతో అత్త, కోడలు మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవతో విసిగి వేసారిపోయిన కోడలికి కోపం పెరిగి అత్తగారిని తీవ్రంగా కొట్టింది. ఇది కూడా ఆమె మనసుకు సంతృప్తినివ్వకపోవడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె అత్తను చంపేసింది. ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని ఓడిల్ కెర్కెట్టాగా, మృతుడి అత్తను బిబయాని కెర్కెట్టాగా గుర్తించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Keerthy Suresh: ఆ డాన్స్ వెనక 25 టేక్స్… అట్లుంటది కీర్తి సురేష్ డెడికేషన్
అసలేం జరిగిందంటే.. గురువారం సాయంత్రం మృతురాలి కుమారుడు జైమన్ కెర్కెట్ మార్కెట్కు వెళ్లాడు. ఇంతలో అత్త బిబయాని కెర్కెట్టా, కోడలు ఒడిల్ కెర్కెట్టా కొన్ని కారణాల వల్ల గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది. ఈ సమయంలో కోడలు ఒడిలే 65 ఏళ్ల అత్తగారిని తీవ్రంగా కొట్టి చంపింది.. ఈ ఘటన తర్వాత కుటుంబసభ్యులు విషయాన్ని దాచాలని ప్రయత్నించారు. చనిపోయిన మహిళకు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గ్రామస్థుడు హత్య గురించి చైన్పూర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాత్రా గ్రామానికి చేరుకుని అత్త మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం గుమ్లా సదర్ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలైన కోడలిను పోలీసులు కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!