Protest of stone masons: హైదరాబాద్ లో కల్లు గీత కార్మికుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ లో కల్లు గీత కార్మికుల ఆందోళనకు దిగారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపోతుల వెంకట రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కల్లు గీస్తున్న గీత కార్మికులకు భరోసా లేదు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Ashtadigbandhanam Review: అష్ట దిగ్భంధనం రివ్యూ
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మోకులు ఇవ్వాలి అని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ తెలిపారు. ప్రతి కల్లుగీత సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలనే జీవో నెంబర్ 565 అమలు చేయాలి.. 2023-24 బడ్జెట్ లో కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కల్లు గీత కార్మికులు గుణపాఠం చెబుతారు అని వెంకట రమణ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేకపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!