High alert: పఠాన్కోట్లో అనుమానస్పద వ్యక్తులు సంచారం.. పోలీసులు అలర్ట్
- పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు సంచారం
- జమ్మూలో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
- జమ్మూలోని ఆర్మీ పాఠశాలలు శనివారం వరకు మూసివేత
- అనుమానితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
- అనుమానితులలో ఒకరి స్కెచ్ను విడుదల చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులను ఒక మహిళ చూసినట్లు నివేదించడంతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో.. ముందుజాగ్రత్తగా జమ్మూలోని ఆర్మీ పాఠశాలలను శనివారం వరకు మూసివేయనున్నారు. భద్రతను నిర్ధారించడానికి కీలకమైన ఆర్మీ మరియు డిఫెన్స్ ఇన్స్టాలేషన్ల వద్ద భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. పంజాబ్ పోలీసులు వారిని వెతికి పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే.. అనుమానితులలో ఒకరి స్కెచ్ను పోలీసులు విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్న నేపథ్యంలో.. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు.
Read Also: SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Also Read
- Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
పఠాన్కోట్లో అనుమానితుల ఆగడాల పరంపర ఆగడం లేదు. గురువారం అర్థరాత్రి ఫాంగ్టోలి గ్రామంలో ముగ్గురు అనుమానితులు కనిపించారు. సమాచారం ప్రకారం.. గురువారం అర్థరాత్రి, ముగ్గురు అనుమానితులు ఫాంగ్టోలి గ్రామంలో గోడ దూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి రొట్టెలు కావాలని అడిగారు. వారిని చూసి భయాందోళనకు గురైన కుటుంబీకులు తలుపులు తీయలేదు. దీంతో.. అనుమానితులు కాసేపటి తర్వాత వెళ్లిపోయినట్లు చెప్పారు. ఈ మొత్తం విషయంపై పోలీసులకు సమాచారం అందించామని ఇంటి యజమాని బలరామ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. డెడ్లీ కమాండో ఫోర్స్ వారి కోసం ప్రతి చోట వెతికారు. అనుమానితుల కదలికలతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు, సైన్యం ఉదయం నుంచి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మామున్ సైనిక ప్రాంతం ఫాంగ్టోలి సమీపంలో ఉంది. జూన్ 26 నుంచి పఠాన్కోట్లో 17 మంది అనుమానితులు కనిపించారు. అయితే.. పోలీసులు, భద్రతా సంస్థలు వారిని పట్టుకోలేకపోయారు.
Read Also: Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్
తాజావార్తలు
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!