China Rains: చైనాలో భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ పొడిగింపు
- చైనాలో భారీ వర్షాలు
- ఎమర్జెన్సీ అలర్ట్ పొడిగింపు
- కొండచరియలు విరిగిపడి 8 మంది గల్లంతు
చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. రానున్న తుఫాను దృష్ట్యా ఎమర్జెన్సీని పొడిగించారు. అక్కడి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాబోయే వారంలో యాంగ్జీ నది మధ్య, దిగువ ప్రాంతాలలో నిరంతరంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
Eating Dry Fruits: డ్రై ఫ్రూట్స్ను ఇలా తినండి.. ఆరోగ్యానికి చాలా మంచిది
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
టైఫూన్ల కోసం చైనా నాలుగు-స్థాయి అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థను కలిగి ఉంది. లెవల్ I అత్యంత తీవ్రమైనది. ఇదిలా ఉండగా.. హీలాంగ్జియాంగ్, హునాన్, జియాంగ్జీలలో భారీ వర్షం మరియు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఆదివారం ఉదయం టైఫూన్ కోసం ఆరెంజ్ అలర్ట్ విధించింది. ఆదివారం నుండి సోమవారం మధ్యాహ్నం వరకు.. జియాంగ్సు, అన్హుయ్, హుబే, జెజియాంగ్, యునాన్, గుయిజౌ, గ్వాంగ్జీ మరియు హైనాన్ వంటి ప్రాంతాలలో భారీ వర్షపాతం ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 70 మిమీ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో స్థానిక ప్రభుత్వాలు తగిన సన్నాహాలు చేస్తుంది.
TS Inter Supply Results 2024: రేపు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు..
ఇదిలా ఉంటే.. మధ్య చైనాలోని పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది మృతి చెందారని, ప్రతికూల వాతావరణం కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాలను హై అలర్ట్లో ఉంచినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. భారీ వర్షం కారణంగా హునాన్ ప్రావిన్స్లోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడినట్లు తెలిపింది. ఈక్రమంలో.. నాలుగు ఇళ్లు కూలిపోయాయని, 8 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. అలాగే.. శనివారం దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 50 మందికి పైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో