Kilari Rosaiah: సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kilari Rosaiah: వైసీపీ అధినేత,సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి కిలారు రోశయ్య పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, నవ సమాజ స్థాపనకు మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేస్తున్న సీఎం జగన్.. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం అందించని ప్రజా రంజక పాలన ఇది అని ఆయన తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదల కష్టాలు తీర్చడానికి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీకి చేసింది చెప్పడానికి ఏం లేదన్నారు. నిరంతరం ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు.
Read Also: Dharmana Prasada Rao: టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు..
Also Read
175 సీట్లలో బీసీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారన్నారు. తన మీద పోటీ చేయడానికి టీడీపీ అమెరికా నుంచి అభ్యర్థిని తెచ్చిందని.. ఆ వ్యక్తి 7500 కోట్లు డబ్బు ఉందన్న అహకారంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆయనకు ఉన్న ఆహంకారాన్ని గుంటూరు ప్రజలు దింపుతారన్నారు. చేబ్రోలు మండలంలో 750 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఆ మాట మీద కట్టుబడి ఉండాలన్నారు. ధైర్యం ఉంటే 750 ఎకరాల్లో మైనింగ్ జరిగిన అంశంలో ఆధారాలు చూపాలన్నారు.
తాజావార్తలు
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!