గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. ఆగష్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Breaking News: తెలంగాణలో గ్రూప్-2 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
- గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్
- తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ వాయిదా
- డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన.
![Group 2](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/Group-2-1-1024x576.jpg)
Group 2