Governor Tamilisai : విద్యార్ధులు ఉద్యోగాన్వేషణేకాదు.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పదకొండవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందార రాజన్ హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టరేట్ ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ చాన్సలర్ డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ కు అందజేయగా 92,005 మంది పి.హెచ్.డి, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయషన్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు. విద్యాసంవత్సరంలో అధ్భుత ప్రతిభ కనబరిచిన వారికి 46 బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత ప్రతి రోజు అభివృద్ది చెందుతూనే ఉందని దానికి తగినట్లుగా ఇంజినీరింగ్ విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకుని ముందుకు సాగుతూ ఉండాలని అన్నారు. ఒకానొక సందర్భంలో విద్యార్థులు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసేవారని, ఇప్పుడు హాజరైతే చాలు అన్నట్లు ఉండటమే కాకుండా ప్రశ్నపత్రాలు ఎక్కడ తయారవుతాయి కొందరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు.
Also Read : Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కు రంగం సిద్ధం..?
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఉద్యోగాన్వేషణ పై దృష్టిపెట్టడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, తాము చదువుకున్న చదువులు తమకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు. ఒకప్పుడు విద్యార్థులు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసేవారని, ఇప్పుడు హాజరైతే చాలు అన్నట్లు ఉన్నారన్నారు. ప్రశ్నపత్రాలు ఎక్కడ తయారవుతాయి కొందరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఉద్యోగాన్వేషణ పై దృష్టిపెట్టడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. తాము చదువుకున్న చదువులు తమకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. కస్తూరి రంగన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అన్ని రకాల పారిశ్రామిక అభివృద్ధికి నెలవు అవుతుందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని పైకి ఎదగాలని అన్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..