Supreme Court: మురుగు కాల్వలు క్లీన్ చేస్తూ మరణిస్తే రూ. 30 లక్షలు చెల్లించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది. మురుగు కాల్వలను శుభ్రపరిచే సమయంలో శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి కనీస పరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. “మాన్యువల్ స్కావెంజింగ్ పూర్తిగా నిర్మూలించబడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించాలి” అని బెంచ్ పేర్కొంది.
Also Read: NewsClick Case: న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు, హెచ్ఆర్ హెడ్లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
క్లీనర్ ఇతర వైకల్యాలతో బాధపడుతుంటే అధికారులు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తీర్పును ప్రకటిస్తూ జస్టిస్ రవీంద్ర భట్ పేర్కొన్నారు. అటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ సంస్థలు సమన్వయం చేసుకోవాలని, పైగా మురుగు కాలువల మరణాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించకుండా హైకోర్టులు నిరోధించరాదని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలకు సంబంధించిన పిల్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
జులై 2022లో లోక్సభలో ఉదహరించిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్లను శుభ్రం చేస్తున్నప్పుడు 347 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీలో ఈ మరణాలలో 40 శాతం ఉన్నాయి.
తాజావార్తలు
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!