Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Government To Pay 30 Lakh Rupees If Person Dies During Sewer Cleaning Says Supreme Court

Supreme Court: మురుగు కాల్వలు క్లీన్‌ చేస్తూ మరణిస్తే రూ. 30 లక్షలు చెల్లించాలి..

Published Date :October 20, 2023 , 7:13 pm
By Mahesh Jakki
Supreme Court: మురుగు కాల్వలు క్లీన్‌ చేస్తూ మరణిస్తే రూ. 30 లక్షలు చెల్లించాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Supreme Court: దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది. మురుగు కాల్వలను శుభ్రపరిచే సమయంలో శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి కనీస పరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. “మాన్యువల్ స్కావెంజింగ్ పూర్తిగా నిర్మూలించబడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించాలి” అని బెంచ్ పేర్కొంది.

Also Read: NewsClick Case: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, హెచ్‌ఆర్ హెడ్‌లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

క్లీనర్ ఇతర వైకల్యాలతో బాధపడుతుంటే అధికారులు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తీర్పును ప్రకటిస్తూ జస్టిస్ రవీంద్ర భట్ పేర్కొన్నారు. అటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ సంస్థలు సమన్వయం చేసుకోవాలని, పైగా మురుగు కాలువల మరణాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించకుండా హైకోర్టులు నిరోధించరాదని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలకు సంబంధించిన పిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

జులై 2022లో లోక్‌సభలో ఉదహరించిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేస్తున్నప్పుడు 347 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీలో ఈ మరణాలలో 40 శాతం ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • government
  • national news
  • Septic Tanks
  • Sewer Cleaning
  • Supreme Court

తాజావార్తలు

  • Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

  • RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

  • Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!

  • Big Relief: యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్.. 6 నెలల పాటు EMI కట్టక్కర్లేదు..?!

  • Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions