Minister Harish Rao: రాష్ట్రంలో పదివేలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పడకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao: తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాజాగా 2000పడుకల నిమ్స్ విస్తరణకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ విషయమై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. నిమ్స్ విస్తరణ కోసం ప్రభుత్వం రూ. 1,571 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు.
Read Also: Teacher MLC Voter List : టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Also Read
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే నిమ్స్లో ఇప్పటికే 1800 పడకలు అందుబాటులో ఉండగా. హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా నాలుగు టిమ్స్లను ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. వీటితో పాటు వరంగల్లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో మొత్తం తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ పడకలు 10,000కి చేరువకానున్నాయి. ఇక నిమ్స్ విస్తరణలో భాగంగా ప్రభుత్వం రూ. 1571 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా 2000 పడకల నిర్మాణం చేపట్టనున్నారు. వీటిలో 500 ఐసీయూ బెడ్స్, 42 విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు సూపర్ స్పెషాలిటీ నర్సింగ్ అందుబాటులోకి రానుంది. దీనికి అనుబంధంగా హెల్త్ సైన్సెస్ ట్రైనింగ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
In an another big step towards #ArogyaTelangana, Govt sanctioned a ₹1,571 crores towards “NIMS expansion project”.
Telangana Govt under visionary leadership of CM Shri KCR garu signifies peoples health is top priority and strengthening Healthcare is paramount. pic.twitter.com/MMXpEcVecl
— Harish Rao Thanneeru (@trsharish) November 16, 2022
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!