Gold Rate Today: స్థిరంగా పసిడి ధరలు.. తగ్గిన వెండి!
- దిగొస్తున్న పసిడి ధరలు
- స్థిరంగా బంగారం
- తగ్గిన వెండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Price Today on 19th June 2024: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. ఇటీవలి రోజుల్లో పెరిగిన పసిడి ధరలు కాస్త దిగొస్తున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం (జూన్ 19) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200గా కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,220గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా నమోదైంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200గా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా నమోదైంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,960 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,050 ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,220గా నమోదైంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200గా.. 24 క్యారెట్ల ధర రూ.72,220గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,220 వద్ద ఉంది.
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
Also Read: Sonakshi Sinha Marriage: 20న హల్దీ వేడుక.. 23న పెళ్లి!
నేడు బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర మాత్రం తగ్గింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.500 తగ్గి.. 91,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.91,000 కాగా.. ముంబైలో రూ.91,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.95,600గా నమోదవగా.. బెంగళూరులో రూ.91,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.95,600లుగా నమోదైంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..