బంగారం కొనాలని అనుకొనేవారికి షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.. 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర ఈరోజు తులంపై రూ.120 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,950 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ ధర ఈరోజు తులంపై రూ.100 పెరిగి రూ.57,700 కి చేరింది. ఇక వెండి ధర స్థిరంగా కొనసాగుతున్నాయి.. కిలో వెండి ధర రూ.77,500 గా కొనసాగుతుంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,500గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గాను ఉంది.. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి..
ఇక వెండి విషయానికొస్తే.. దేశంలో వెండి ధరలు శనివారం కూడా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. వెండి ధర రూ. 7,600గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 76,000కి చేరింది. గురువారం కూడా ఇదే ధర పలికింది.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 76,000.. బెంగళూరులో రూ. 73,500గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..