Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. వరుసగా ఐదవ రోజు పెరిగిన బంగారం ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Today in Hyderabad on 11th October 2023: బంగారం ధరలు తగ్గాయనే సంతోషం కొన్ని గంటలు కూడా లేదు. ఇటీవల తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (అక్టోబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 58,530లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. పసిడి ధరలు దేశంలోని పలు నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,680గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,800లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,690 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 58,530 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
- CM Chandrababu Naidu: ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన సీఎం.!
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 72,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,600లుగా ఉండగా.. చెన్నైలో రూ. 75,500లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 70,500గా ఉండగా.. హైదరాబాద్లో రూ. 75,500లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,500ల వద్ద కొనసాగుతోంది.
తాజావార్తలు
-
OTR: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కొత్త లొల్లి..?
-
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్లో చర్చలు
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన సౌదీ అరేబియా.. అమెరికాతో చెడిందా?
-
Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
-
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు.. 15 మంది మృతి
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!