Gidugu Rudra Raju: బీజేపీకి రాజ్యంగంపై విశ్వాసం లేదు.. అందుకే ప్రజలను మోసం చేస్తుంది..!
చిత్తురు జిల్లాలో సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్ర్సీ, సేవ్ నేషన్ పేరిట కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. గాంధీ రోడ్దు దగ్గర బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, తులసీ రెడ్డి, చింతా మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Virat Kohli Tickets: ముందే చెబుతున్నా.. ప్రపంచకప్ 2023 టికెట్స్ ఎవరూ అడగొద్దు: కోహ్లీ
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
బెయిల్ లో ఉన్న ముఖ్యమంత్రి, జైల్ లో ఉండి బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నాయకుడు ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్ధితి అని గిడుగు రుద్రరాజు తెలిపారు. సీఎం జగన్ తో అదానీ చర్చల అంశాలను బహిర్గతం చేయాలి.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది.. భవిష్యత్తులో ఇండియా కూటమిలో చేరబోయే పార్టీలను బట్టి పొత్తులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. అవసరమైనప్పుడు క్రీయాశీల రాజీకాయాల్లో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు అని రుద్రరాజు పేర్కొన్నారు.
Read Also: Caste Census: బీజేపీ సవాల్ గా మారిన కుల గణన.. 2024లో తలనొప్పిగా మారే ఛాన్స్..?
రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. విభజన హామీలు ఒక్కటీ కూడా అమలు కాలేదు అని ఆయన పేర్కొన్నారు. అయినా గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఈ అంశానికి తర్పణం వదిలారు.. ఈ ప్రభుత్వం బ్రాందీ షాపులు నుంచి కలెక్టర్ ఆఫీస్ లపై కూడా అప్పు చేసింది.. వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లోకి ఎంట్రీపై తనకు ఎటువంటి సమాచరం లేదు అని రాఘువీరారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!