Gidugu Rudra Raju: బీజేపీకి రాజ్యంగంపై విశ్వాసం లేదు.. అందుకే ప్రజలను మోసం చేస్తుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తురు జిల్లాలో సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమొక్ర్సీ, సేవ్ నేషన్ పేరిట కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. గాంధీ రోడ్దు దగ్గర బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి, తులసీ రెడ్డి, చింతా మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. రాజ్యంగంపై విశ్వాసం లేని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తున్నది అని ఆయన ఆరోపించారు. ఆంద్ర రాష్ట్రం ఇండియాలో భాగం కాదని బీజేపీ విశ్వసిస్తుంది.. అందుకే పార్లమెంటులో పాసైన చట్టాలను అమలు పరచడం లేదు.. తొమ్మిది సంవత్సరాలుగా ఆంధ్రాలో చంద్రబాబు, జగన్ లు ఫెయిల్ అయ్యారు అని గిడుగు రుద్రరాజు అన్నారు.
Read Also: Virat Kohli Tickets: ముందే చెబుతున్నా.. ప్రపంచకప్ 2023 టికెట్స్ ఎవరూ అడగొద్దు: కోహ్లీ
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
బెయిల్ లో ఉన్న ముఖ్యమంత్రి, జైల్ లో ఉండి బెయిల్ కోసం ఎదురు చూస్తున్న ప్రతిపక్ష నాయకుడు ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్ధితి అని గిడుగు రుద్రరాజు తెలిపారు. సీఎం జగన్ తో అదానీ చర్చల అంశాలను బహిర్గతం చేయాలి.. ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది.. భవిష్యత్తులో ఇండియా కూటమిలో చేరబోయే పార్టీలను బట్టి పొత్తులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.. అవసరమైనప్పుడు క్రీయాశీల రాజీకాయాల్లో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు అని రుద్రరాజు పేర్కొన్నారు.
Read Also: Caste Census: బీజేపీ సవాల్ గా మారిన కుల గణన.. 2024లో తలనొప్పిగా మారే ఛాన్స్..?
రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. విభజన హామీలు ఒక్కటీ కూడా అమలు కాలేదు అని ఆయన పేర్కొన్నారు. అయినా గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఈ అంశానికి తర్పణం వదిలారు.. ఈ ప్రభుత్వం బ్రాందీ షాపులు నుంచి కలెక్టర్ ఆఫీస్ లపై కూడా అప్పు చేసింది.. వైఎస్ షర్మిళ కాంగ్రెస్ లోకి ఎంట్రీపై తనకు ఎటువంటి సమాచరం లేదు అని రాఘువీరారెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..