Gidugu Rudra Raju: చంద్రబాబు, డీకే శివకుమార్ భేటీ.. గిడుగు ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gidugu Rudra Raju: టీడీపీ అధినేత చంద్రబాబుతో బెంగళూరు ఎయిర్ పోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంతనాలు జరపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.. ఎయిర్పోర్ట్లో ఇరువురు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. అయితే, ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని, ఇద్దరూ మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని టీడీపీ నేతలు చెబుతుండగా.. ఏపీసీసీ చీఫ్ గిడుగురు రుద్రరాజు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు, డీకే శివ కుమార్ కి మధ్య చానాల్లుగా పరిచయం ఉందన్న ఆయన.. వాళ్లిద్దరూ ఖచ్చితంగా రాజకీయమే మాట్లాడుకుని ఉంటారు.. సినిమాల గురించి మాట్లాడుకోరు కదా ? అని ప్రశ్నించారు. అయితే, ఏం మాట్లాడారో తెలియదు, క్లారిటీ వచ్చాక దానిపై మాట్లాడుతా అన్నారు. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు.. గత దీపావళికి చంద్రబాబునాకు కూడా గిఫ్ట్ పంపారు.. రాజకీయాల్లో పర్సనల్ రిలేషన్స్ వేరు, సిద్ధాంత పరమైన విధానాలు వేరు.. జగన్, చంద్రబాబు ఇద్దరు కూడా కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకున్నవారేనని వ్యాఖ్యానించారు గిడుగు.
Read Also: MLC Kavitha: సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వండి.. కవిత డిమాండ్
Also Read
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
ఇక, వైఎస్ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ లోకి వస్తుందనే సమాచారం ఉందన్నారు గిడుగు.. ఆమెతోపాటు పార్టీలోకి వచ్చే వారి వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయన్నారు. కొందరు నేతలు మాతో టచ్ లో ఉన్నారు అని గతంలో చెప్పాను.. పార్టీలో చేరికలపై ఢిల్లీలో ఒక బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు. షర్మిల పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ కోసం పని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారనే దానిపై నాకు సమాచారం లేదన్నారు.. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించారు ఏపీసీసీ చీఫ్ గిడుగురు రుద్రరాజు.
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
-
SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!