Gadikota Srikanth Reddy: రాయలసీమ ఆకాంక్ష జగన్ నెరవేర్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్ ముందున్నారన్నారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి. ప్రజలలో హై కోర్టు పెట్టాలని కోరిక చూసి ఆశ్చర్యపోతున్నాం. రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్ జగన్ నెరవేర్చారు…వికేంద్రీకరణను అందరు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కర్నూలులో వచ్చి రాజధాని కావాలా అని హేళన చేశారు. రాయలసీమకు న్యాయం చేస్తాం అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు… తన మనుషులతో కోర్టులో కేసులు వేసి కర్నూలుకు హై కోర్టు రాకుండా చేయాలనీ చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
Read ALso: MLAs Poaching Case : ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో హైకోర్టులో విచారణ ప్రారంభం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రాయలసీమ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. దేవుడు లాంటి రాజశేఖర్ రెడ్డి రాయలసీమలో నీటి ప్రాజెక్టులు చేపట్టారు….అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరితే టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతిని, అని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేస్తాం. కావాలనే ఈ సభ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజల కోరికను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రాంతాల మధ్య విబేధాలు రాకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి. రానున్న రోజుల్లో మరింత పోరాటాలు చేసి మా హక్కులను సాధించుకుంటాం అన్నారాయన.
Read Also: Warangal: పదినెలల చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!