Pakistan: “ఆఫ్ఘాన్ నుంచి కాపాడండి”.. సౌదీ, ఖతార్లకు పాకిస్తాన్ ఫోన్..
- ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాపాడండి..
- దాడుల్ని ఆపేలా మధ్య వర్తిత్వం చేయండి..
- సౌదీ, ఖతార్లకు పాకిస్తాన్ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మంగళవారం పాక్ దళాలు, ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 15 మంది సాధారణ పౌరులు చనిపోయినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు చెప్పారు. ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైనిక పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు, పాకిస్తాన్ తాము జరిపిన దాడుల్లో 200కు పైగా తాలిబాన్లు హతమైనట్లు చెబుతున్నారు, పాక్ సైనికులు 28 మంది మరణించినట్లు వెల్లడించారు. అంతకుముందు జరిగిన దాడుల్లో 50కి పైగా పాక్ సైనికులు చనిపోయినట్లు తాలిబాన్లు ప్రకటించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయారు.. చంద్రబాబుకు భయం పట్టుకుంది..!
Also Read
- Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్లో జంట హత్యల కలకలం..
- 11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
- India vs Ireland: టీమిండియాకు మరో బిగ్ షాక్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకు యువ ఆల్రౌండర్ దూరం!
- Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేకపోవడంతో, పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, సౌదీ అరేబియాలకు పాకిస్తాన్ ఫోన్ చేసింది. ‘‘దేవుడి దయకోసం, ఆఫ్ఘన్లు పోరాడకుండా ఆపండి’’ అని పాకిస్తాన్ అధికారులు ఇతర దేశాలను బ్రతిమిలాడుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్, సౌదీతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
గత వారం, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటన వచ్చిన సమయంలో, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్పై వైమానిక దాడులు చేసింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తెహ్రీక్ ఇ తాలిబాన్(టీటీపీ)ని తాము టార్గెట్ చేస్తున్నామని పాకిస్తాన్ చెబుతోంది. అయితే, ఆదివారం సౌదీ, ఖతార్ల విజ్ఞప్తుల తర్వాత ఇరు దేశాల మధ్య స్వల్ప విరామం తర్వాత మంగళవారం నుంచి మళ్లీ కాల్పులు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
సాగుకు బ్రేక్..రైతులకు కన్నీరు.. భారీగా పడిపోయిన వర్షపాతం.. కారణాలివే!
-
Exclusive : అన్న కొడుకు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు అతిధిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు
-
Explainer: ఈసారి మహిళా బిల్లు పాస్ కావడం ఖాయం… మోడీ లెక్క ఇదే!
-
Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్లో జంట హత్యల కలకలం..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!