Maldives: భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు క్షమాపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) క్షమాపణ కోరారు. భారతదేశం పట్ల మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్స్ బాయ్కట్ కారణంగా మాల్దీవులకు (Maldives) పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఆయన తెలిపారు.
ప్రధాని మోడీ లక్ష్యదీప్లో పర్యటించి.. భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. విషం చిమ్మే వ్యా్ఖ్యలు చేశారు. దీంతో భారతీయులు.. మాల్దీవుల పర్యటనను బహిష్కరించారు. అనంతరం ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జు సస్పెండ్ చేశారు.
Also Read
- Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
- Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
- Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల పక్షాన.. భారతీయులకు క్షమాపణ కోరుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రజలు కూడా భారతీయుల రాకను స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే మాల్దీవులను బహిష్కరించడంతో భారీగా భారతీయ పర్యాటకుల సంఖ్య పడిపోయింది. దీంతో నషీద్ మాట్లాడుతూ.. సెలవులకు మాల్దీవులు రావాలంటూ భారతీయులకు ఆయన పిలుపునిచ్చారు.

తాజావార్తలు
-
Shankh Mitra: ఎలాన్ మస్క్కు ధీటుగా భారతీయుడు.. సెకండ్ పొజేషన్లో ఉన్న శంఖ్ మిత్రా ఎవరు?
-
Iran Oil: భారత్పై ఇరాన్ ఆశలు.. సముద్రంలో భారీగా చమురు..
-
Monsoon: రుతుపవనాలపై ఐఎండీ శుభవార్త.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
-
Padma Awards: దిగ్గజాలకు పద్మ పురస్కారాలు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానం!
ట్రెండింగ్
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?