Maldives: భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు క్షమాపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ (Mohamed Nasheed) క్షమాపణ కోరారు. భారతదేశం పట్ల మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్స్ బాయ్కట్ కారణంగా మాల్దీవులకు (Maldives) పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఆయన తెలిపారు.
ప్రధాని మోడీ లక్ష్యదీప్లో పర్యటించి.. భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. విషం చిమ్మే వ్యా్ఖ్యలు చేశారు. దీంతో భారతీయులు.. మాల్దీవుల పర్యటనను బహిష్కరించారు. అనంతరం ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జు సస్పెండ్ చేశారు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
తాజాగా మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాల్దీవుల పక్షాన.. భారతీయులకు క్షమాపణ కోరుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రజలు కూడా భారతీయుల రాకను స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే మాల్దీవులను బహిష్కరించడంతో భారీగా భారతీయ పర్యాటకుల సంఖ్య పడిపోయింది. దీంతో నషీద్ మాట్లాడుతూ.. సెలవులకు మాల్దీవులు రావాలంటూ భారతీయులకు ఆయన పిలుపునిచ్చారు.

తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!