Jai Ram Thakur: హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అబద్ధపు గ్యారెంటీలు.. సాక్ష్యాలు ఇదిగో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 10 గ్యారంటీలు ఇచ్చింది అని ఆ రాష్ట్ర మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇప్పటి వరకు ఒక గ్యారంటీ కూడా అమలు చేయలేదు అని ఆయన ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ హిమాచల్ లో ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతున్నారు.. 18 ఏళ్ల దాటిన మహిళకు ప్రతి నెల 15 వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఒక మహిళకు ఇవ్వలేదు.. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి విద్యుత్ ఛార్జ్ లు పెచ్చింది అని జైరాం ఠాకూర్ మండిపడ్డారు.
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆవు పేడ కిలో రెండు రూపాయలకే కొంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది అని మాజీ సీఎం జై రాం ఠాకూర్ అన్నారు. ఉద్యోగులకు OPS పై మొదట కేబినెట్ లోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.. కానీ, ఇప్పటి వరకు అమలు చేయలేదు.. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుంది.. అంతట అవినీతే కనిపిస్తుందని ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పోవాలని.. నేతలకు శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్ అబద్ధపు గ్యారంటీలు మీ ముందు ఉంచేందుకు వచ్చాను.. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీల వీడియోలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జై రాం ఠాకూర్ ప్రదర్శించారు.
తాజావార్తలు
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!