Nepal Floods: నేపాల్లో ప్రకృతి విధ్వంసం.. ముంచెత్తిన వరదలు, ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. నేపాల్ తూర్పు ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా సంభవించిన విపత్తులో పలువురు మరణించగా, డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు సమాచారం. తూర్పు నేపాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఇప్పటి వరకు 28 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Wife Killed Husband: పార్టీలో గొడవైంది.. భర్తను చంపి ప్రియుడితో చెక్కేసింది
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
ఆదివారం ఒకరు మృతి చెందారు. అంతకుముందు ఆదివారం కూడా నేపాల్లో ఒకరు మరణించారు. అదే సమయంలో, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 25 మంది అదృశ్యమయ్యారు. సమాచారం ప్రకారం శంఖువసభ జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో ఆదివారం 16 మంది గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం నుంచి హేవాఖోలాలో వరదల కారణంగా సూపర్ హెవాఖోలా జలవిద్యుత్ కార్మికులు 16 మంది అదృశ్యమయ్యారని జిల్లా ఎస్పీ బీరేందర్ గోదర్ తెలిపారు. వరదలో ఏడు ఇళ్లు కొట్టుకుపోయాయని తెలిపారు.
Also Read: The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
ఆదివారం కూలీ మృతదేహం లభ్యమైందని, అతని వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసులు తెలిపారు. పంచతార్లో వరదల కారణంగా దాదాపు ఐదుగురు తప్పిపోయారు. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదారి కనెక్టివిటీ మూసివేయబడింది. తాప్లేజంగ్లో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారులను ఆదేశించారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయాలని ఆదివారం ఉదయం అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!