Godavari, Krishna Flood Waters Risk: గోదావరి, కృష్ణానదులకు వరద భయం
By NTV WebDesk
భారీ వర్షాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో తెలుగు రాష్ట్రాల్లో రిజర్వాయర్లు అన్నీ నిండుకుండలా మారాయి. తాజాగా గోదావరికి ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరింది … మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు కలెక్టర్ అనుదీప్. ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ వరద ప్రవాహం పెరగడంతో అధికారులు లోతట్టుప్రాంతాల వారిని ఖాళీచేయిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?