Accident: ధాన్యంతో వెళ్తున్న ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీ.. ఐదుగురు కూలీలు దుర్మరణం
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accident: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఉడుముడి వద్ద ధాన్యం ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ధాన్యం ట్రాక్టర్లోని ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణీకులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు కూలీల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!