Gyanvapi Case : జ్ఞానవాపీ కేసుపై నేడు మొదటి విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంజుమన్ ఇనాజానియా మసాజిద్ కమిటీ డిమాండ్ను జిల్లా జడ్జి కోర్టు తిరస్కరించడంతో జ్ఞాన్వాపీ-శృంగర్ గౌరీ కేసు గురువారం మొదటిసారిగా విచారణకు వచ్చింది. గురువారం హిందూ పక్షం కోర్టుకు చేరుకొని పిటిషన్ పూర్తి కాపీని కూడా దాఖలు చేసింది. దీనిపై వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ విచారణ చేపట్టారు. వాస్తవానికి సెప్టెంబర్ 12న జిల్లా న్యాయమూర్తి కేసును నిర్వహించాల్సి ఉండగా.. ఆ తర్వాత అంజుమన్ ద్వారా దీనిపై ఎనిమిది వారాల తర్వాత విచారణ జరపాలని దరఖాస్తు కూడా ఇచ్చారు.
Also Read
అయితే.. ముస్లిం పక్షం తరుఫున దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన జిల్లా కోర్టు.. హిందూవుల పిటిషన్ను విచారణకు స్వీకరించింది. కాగా ముస్లిం తరపు న్యాయవాది మెరాజుద్దీన్ సిద్ధిఖీ జిల్లా కోర్టు తీర్పుపై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మరోవైపు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా జిల్లా కోర్టు నిర్ణయం నిరాశపరిచిందని పేర్కొంది.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!