Mahanandi Temple: మహానంది ఆలయంలో అపచారం.. క్షేత్రంలో సిబ్బంది, భక్తుల మధ్య ఘర్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahanandi Temple: నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. క్షేత్రంలోనే ఘర్షణ పడి భక్తులు, దేవస్థానం సిబ్బంది కొట్టుకున్నారు. అనంతపురం జిల్లా నార్పల నుండి దర్శనానికి 20 మంది భక్తులు రాగా.. సంధ్య వేళ మహా మంగళ హారతుల దర్శనానికి రూ. 150 ఫీజు చెల్లించడానికి భక్తులు నిరాకరించారు. ఫీజు చెల్లించనిదే ఆలయంలోకి వెళ్లనివ్వమని సిబ్బంది అడ్డుకున్నారు.
Also Read: Elephant Death: పండు అనుకుని నాటుబాంబు కొరికిన గజరాజు.. నొప్పి భరించలేక..
Also Read
ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగగా.. ఘర్షణ పడి ఆలయ సిబ్బంది, భక్తులు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్తత చెలరేగింది. ఈవో చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. పోలీసులకు ఆలయ సిబ్బంది ఫోన్ చేయగా.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. భక్తులకు, ఆలయ సిబ్బందికి పోలీసులు సర్ది చెప్పారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!