Farmer Success Story: పూల సాగుతో రూ.2 లక్షలు సంపాదిస్తున్న రైతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు రైతులు సంప్రదాయ పంటలను పండించేవారు.. కానీ ఇప్పుడు అదాయాన్ని ఇచ్చే పంటలను పండిస్తున్నాయి.. ముఖ్యంగా పూలతో అదిరిపోయే లాభాల ను పొండుతున్నారు.. కొందరు సాగులో సరైన పద్ధతులు పాటించి పంటలు వేస్తే మరికొందరు మాత్రం సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వివిధ రకాల పంటల ను పండిస్తున్నారు.. అందులోను పూల మొక్కలను ఎక్కువగా పండిస్తున్నారు.. అక్కడి పంట పొలాలని బట్టి కేవలం సంప్రదాయ పంటలని మాత్రమే పండించే వాళ్ళు.
ఈ పంటల ను వెయ్యడం వల్ల ఎలాంటి లాభాలు లేవు అని గజానన్ మహోర్ రైతు వాణిజ్య పంటలు పండించడం మొదలు పెట్టారు.. ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. ఇంటిలో అందరి సలహా తో పువ్వులా తోటను సాగు చేయడం మొదలు పెట్టారు. అతనికి ఉన్న ఒకటిన్నర ఎకరాల్లో గులాబీ, బంతి పువ్వుల సాగు చేశాడు. ఆధునిక పద్ధతిలో గులాబీ, బంతి పువ్వుల ను సాగు చేస్తున్నాడు. ఈ పూవ్వుల సాగు ద్వారా మంచి లాభాలు వచ్చేవి. అని ఖర్చులు పోయి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు లాభం వచ్చేది.. ఇతని పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ప్రస్తుతం అతని ఆదాయం నెలకి 1.5 లక్షలు పొందుతున్నారు.
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
ప్రస్తుతం అతని ఆదాయం నెలకి 1.5 లక్షలు పొందుతున్నారు. ఆ ప్రాంతం లో ఉన్న డిమాండ్ బట్టి పూవ్వులని సాగు చేస్తున్నాడు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కల కు నీరందించడం వల్ల నీళ్లు కూడా ఆదా అవుతుంది. దానితో పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలు సంపాదించడానికి పూవ్వుల తోటని పెంచుకోడం మంచిది. నీరందించడం వల్ల నీళ్లు కూడా ఆదా అవుతుంది. దానితో పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. తక్కువ పెట్టుబడి తో మంచి లాభాలు సంపాదించడానికి పూవ్వుల తోటని పెంచుకోడం మంచిది..అప్పుడే నష్టం వచ్చిన కొంత మేర నష్టం వచ్చిన కూడా భరిస్తారు..
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!