Etela Rajender : తెలంగాణలో ప్రభుత్వ మార్పు ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంత నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాలేదని ఆత్మహత్య కోసం ప్రయత్నించారు ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వల్ల కలెక్టర్ ల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పల్లెల్లో కరెంట్ ఉండటం లేదని, గిరిజన,హరిజన కాలనీలల్లో మీటర్లు లేవని కరెంట్ కట్ చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్. ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కనపడటం లేదని ఈటల రాజేందర్ అన్నారు. ట్రేడ్ ఫేర్ లో కూడా తెలంగాణ భాగం కావడం లేదని, తెలంగాణ ప్రత్యేక దేశం ..భారత్ లో భాగం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు ఈటల రాజేందర్. గవర్నర్ ను అవమానించడం మానుకోవాలని ఆయన సీఎం కేసీఆర్కు హితవు పలికారు ఈటల రాజేందర్. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత నరేంద్ర మోడీదని, కానీ తెలంగాణా ముఖ్యమంత్రికి గవర్నర్ ను గౌరవించే సంస్కారం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు.
Also Read : Vijayashanti : సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యాను
Also Read
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
ప్రతిపక్ష పార్టీలను మింగేశారని, నేను గెలిచి 13 నెలలు అయినా అసెంబ్లీలో మాట్లాడకుండా నా గొంతు నొక్కుతున్నారన్నారు. మమ్మల్ని విమర్శించినంత మాత్రాన మేము వెనక్కి తగ్గమన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. 2023 వరకే కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారని, తెలంగాణలో ప్రభుత్వ మార్పు ఖాయమన్నారు ఈటల రాజేందర్. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదని, కేసీఆర్ వెల్లగొడితే అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని ఆయన వెల్లడించారు. సీపీఐ, టీడీపీ,కాంగ్రెస్ పార్టీలను ఎందుకు మింగుతున్నడో సమాధానం చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. నాకు ఎవరి సానుభూతి అక్కరలేదు.. నాకు ప్రజల సానుభూతి ఉందని, నాపై పోటీ కోసం ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారో అందరూ చూశారని, తెలంగాణ ప్రజల అండ నాకుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Also Read : CM YS Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!