IND vs ENG: భారత్ బౌలర్ల విజృంభణ.. తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్
- 248 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్
- భారత్ టార్గెట్ 249 రన్స్
- చెరో 3 వికెట్లతో రాణించిన హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్పూర్లో జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో.. 248 పరుగులకే ఆలౌట్ అయింది. 47.4 ఓవర్లకే ఇంగ్లాండ్ను ఆలౌట్ చేసింది టీమిండియా. దీంతో భారత్ ముందు 249 పరుగుల లక్ష్యం ఉంచింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) ఆరంభంలో రాణించారు. మొదటి 70 పరుగుల వరకు ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ కూడా కోల్పోలేదు. ఆ తరువాత వికెట్లు వరుసగా పడిపోయాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెథెల్ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. చివరలో జోఫ్రా ఆర్చర్ 21 పరుగులతో రాణించాడు. జో రూట్ (19), కార్సే (10) చేశారు.
Read Also: Heart Disease: ఇలాంటి స్త్రీలలో గుండెపోటు ప్రమాదం తక్కువ..
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ఈ మ్యాచ్లో భారత్ బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో 3 వికెట్లు పడగొట్టారు. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్కరు ఒక్కో వికెట్ తీశారు. దీంతో.. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎక్కువ పరుగులు తీయకుండా కట్టడి చేశారు. ఈ సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లాలంటే.. భారత్ 249 పరుగుల లక్ష్యం సాధించాల్సి ఉంటుంది.
Read Also: Mastan Sai: మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్..డ్రగ్స్ తో పరార్?
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!