UP: తోడేళ్ల తర్వాత ఏనుగులు, చిరుతపులుల బీభత్సం.. 20 రోజుల్లో ముగ్గురు మృతి
- కతన్రియాఘాట్ ప్రాంతంలో ఏనుగులు.. చిరుత పులులు బీభత్సం
- వీటి దాడిలో ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
- భయాందోళనలో అక్కడి ప్రజలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటి వరకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేయగా.. తాజాగా ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
Read Also: CM Chandrababu: సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి.. డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
Also Read
- Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
కతన్రియాఘాట్ వైల్డ్ లైఫ్ డివిజన్.. వివిధ రకాల వన్యప్రాణులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కనిపించే పులి, ఏనుగు, చిరుతపులి, ఖడ్గమృగం, మొసలి మొదలైన వాటిని చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే గత నెల నుండి, కతన్రియాఘాట్ వన్యప్రాణి డివిజన్ ప్రాంతంలో వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, చిరుతపులులు గత 20 రోజుల్లో ముగ్గురిని చంపేశాయి. జనవాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. అడవిలో సరిపడా ఆహారం, సరైన ఆవాసాలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతుండగా, జనావాసాల్లోకి వచ్చి చంపుకుతింటున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. అడవుల్లో పులుల సంఖ్య పెరిగిపోవడంతో వాటి భయంతో చిరుతలు, ఇతర జంతువులు అడవి నుంచి బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.
Read Also: Wayanad: ఎల్లుండి ప్రియాంక గాంధీ నామినేషన్.. పాల్గొననున్న సోనియా, రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!