Elections 2024: ఎన్నికల సంఘం నిర్ణయం.. ఇకపై అక్కడ ‘పోలింగ్’ వెహికిల్స్కు జీపీఎస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల నజరానా మోగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంలో ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మొత్తం 7 విడతలుగా భారతదేశంలోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇకపోతే ఇందుకు సంబంధించి ఆయా పార్టీలు వారి అభ్యర్థులను బరిలో దింపగా వారు పెద్ద ఎత్తున ప్రచారాలను చేపడుతున్నారు.
Also Read: Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ విషయంలో ధోనిని సమం చేసిన జడ్డు భాయ్..!
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
ఇక మరోవైపు లోక్ సభ ఎన్నికల నిబంధనల భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకాకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పశ్చిమబెంగాల్ పోలింగ్ కోసం వాడే అన్ని రకాల వాహనాలకు సంబంధించి జిపిఎస్ లోకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు. ఇక ఎన్నికలు నేపథ్యంలో ఈవీఎంలు సహా ఇతర ఎన్నికల సామాగ్రికి సంబంధించిన మొత్తం వ్యవహారానికి అవసరమయ్యే వాహనాలకు, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ముందు నుండి అలాగే పోలింగ్ అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో తీసుకొచ్చి భద్రపరిచేతవరకు జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థను వాడబోతున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read: Anchor Suma : పండగొస్తే చాలు సుమ పని ఇదే.. ఏంటి సుమక్క ఎప్పుడు ఇదేనా?
ఇక ఈ విషయం సంబంధించి ఎలాంటి అవకతవకలను గుర్తిస్తే ఎలక్షన్ కమిటీ సభ్యులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఇకపోతే పోలింగ్ కేంద్రాలకు ఉపయోగించే వాహనాల డ్రైవర్లతోపాటు పోలింగ్ బాధ్యతలను నిర్వహించునున్న సదరు అధికారులను కూడా ప్రశ్నిస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!