Elections 2024: ఎన్నికల సంఘం నిర్ణయం.. ఇకపై అక్కడ ‘పోలింగ్’ వెహికిల్స్కు జీపీఎస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల నజరానా మోగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంలో ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మొత్తం 7 విడతలుగా భారతదేశంలోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇకపోతే ఇందుకు సంబంధించి ఆయా పార్టీలు వారి అభ్యర్థులను బరిలో దింపగా వారు పెద్ద ఎత్తున ప్రచారాలను చేపడుతున్నారు.
Also Read: Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ విషయంలో ధోనిని సమం చేసిన జడ్డు భాయ్..!
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
ఇక మరోవైపు లోక్ సభ ఎన్నికల నిబంధనల భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకాకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పశ్చిమబెంగాల్ పోలింగ్ కోసం వాడే అన్ని రకాల వాహనాలకు సంబంధించి జిపిఎస్ లోకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు. ఇక ఎన్నికలు నేపథ్యంలో ఈవీఎంలు సహా ఇతర ఎన్నికల సామాగ్రికి సంబంధించిన మొత్తం వ్యవహారానికి అవసరమయ్యే వాహనాలకు, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ముందు నుండి అలాగే పోలింగ్ అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో తీసుకొచ్చి భద్రపరిచేతవరకు జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థను వాడబోతున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read: Anchor Suma : పండగొస్తే చాలు సుమ పని ఇదే.. ఏంటి సుమక్క ఎప్పుడు ఇదేనా?
ఇక ఈ విషయం సంబంధించి ఎలాంటి అవకతవకలను గుర్తిస్తే ఎలక్షన్ కమిటీ సభ్యులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఇకపోతే పోలింగ్ కేంద్రాలకు ఉపయోగించే వాహనాల డ్రైవర్లతోపాటు పోలింగ్ బాధ్యతలను నిర్వహించునున్న సదరు అధికారులను కూడా ప్రశ్నిస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..