Elections 2024: ఎన్నికల సంఘం నిర్ణయం.. ఇకపై అక్కడ ‘పోలింగ్’ వెహికిల్స్కు జీపీఎస్..!
భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల నజరానా మోగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంలో ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మొత్తం 7 విడతలుగా భారతదేశంలోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇకపోతే ఇందుకు సంబంధించి ఆయా పార్టీలు వారి అభ్యర్థులను బరిలో దింపగా వారు పెద్ద ఎత్తున ప్రచారాలను చేపడుతున్నారు.
Also Read: Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ విషయంలో ధోనిని సమం చేసిన జడ్డు భాయ్..!
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఇక మరోవైపు లోక్ సభ ఎన్నికల నిబంధనల భాగంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకాకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పశ్చిమబెంగాల్ పోలింగ్ కోసం వాడే అన్ని రకాల వాహనాలకు సంబంధించి జిపిఎస్ లోకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తున్నట్లు కూడా వారు తెలిపారు. ఇక ఎన్నికలు నేపథ్యంలో ఈవీఎంలు సహా ఇతర ఎన్నికల సామాగ్రికి సంబంధించిన మొత్తం వ్యవహారానికి అవసరమయ్యే వాహనాలకు, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ముందు నుండి అలాగే పోలింగ్ అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో తీసుకొచ్చి భద్రపరిచేతవరకు జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థను వాడబోతున్నట్లు ఈసీ అధికారులు తెలిపారు. దీంతో ఎన్నికల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read: Anchor Suma : పండగొస్తే చాలు సుమ పని ఇదే.. ఏంటి సుమక్క ఎప్పుడు ఇదేనా?
ఇక ఈ విషయం సంబంధించి ఎలాంటి అవకతవకలను గుర్తిస్తే ఎలక్షన్ కమిటీ సభ్యులు వెంటనే వారిపై చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. ఇకపోతే పోలింగ్ కేంద్రాలకు ఉపయోగించే వాహనాల డ్రైవర్లతోపాటు పోలింగ్ బాధ్యతలను నిర్వహించునున్న సదరు అధికారులను కూడా ప్రశ్నిస్తామని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!