Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్
- బిర్యానీ తినండి.. లక్ష పట్టుకెళ్లండి
- కోయంబత్తూరులోని ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్
- ఛాలెంజ్ లో పాల్గొన్న వందలాది మంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోయంబత్తూర్లోని బోచే ఫుడ్ ఎక్స్ప్రెస్ రైలు రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఈ ఛాలెంజ్లో బుధవారం వందలాది మంది పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ ఎలా ఉందంటే.. 30 నిమిషాల్లో 6 ప్లేట్ల బిర్యానీ తినాలి. అలా తిన్న వారికి లక్ష రూపాయల బహుమతిని గెలుచుకోవచ్చని ఆ రెస్టారెంట్ ప్రకటించింది. అయితే.. ఇటీవలే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్లో బోచే ఫుడ్ ఎక్స్ప్రెస్ రైలు రెస్టారెంట్ ప్రారంభించారు. రెస్టారెంట్ పాపులారిటీ కోసం ఇలాంటి ఆఫర్లును ప్రకటించింది.
Read Also: AP Pensions: పింఛన్దారులకు శుభవార్త.. ఈ నెల 31నే పింఛన్లు
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
కాగా.. ఈ ఛాలెంజ్ వార్త తెలియగానే రెస్టారెంట్ కు జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో పలువురు పురుషులు, మహిళలు పాల్గొన్నారు. అయితే.. ఈ ఛాలెంజ్ లో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్త చూపడంతో.. గురువారం ఉదయం వరకు పోటీ జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ పై రెస్టారెంట్ ఓనర్ మాట్లాడుతూ, “మేము బిర్యానీ పోటీని నిర్వహించాము. ఇందులో ఆరు ప్లేట్లు తిన్నవారికి లక్ష రూపాయలు గెలుచుకుంటారని.. మూడు ప్లేట్లు తిన్నవారికి 50,000 రూపాయలు ఇస్తాం” అని ప్రకటించామన్నారు. ప్రస్తుతం 400 మంది రిజిస్టర్ చేసుకున్నారని.. ఎక్కువ మంది వస్తున్నారని తెలిపారు.
Read Also: Railway Station Collapses: మిజోరంలో కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రైల్వే స్టేషన్
ఈ పోటీలకు మంచి స్పందన వస్తుండటంతో భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. ఈ పోటీ కోసం 1,000 ప్లేట్ల బిర్యానీని తయారు చేశామని, కిచెన్ లో వర్కర్లు 24 గంటలు పని చేస్తూనే ఉన్నారని తెలిపారు. కాగా.. ప్రతి నెలా ఒక కొత్త పోటీని నిర్వహించాలని తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. తర్వాత.. మసాలా దోస పోటీ ఉండవచ్చని యాజమాన్యం పేర్కొంది.
తాజావార్తలు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!